పనాజీ : గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. గోవా పర్యటనలో భాగంగా రాష్ట్ర
ఢిల్లీ,జూలై,6:భారతదేశ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(ఐఎఫ్ఎఫ్ఐ)52 వ ఎడిషన్ గోవాలో జరుగనున్నది. నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఐఎఫ్ఎఫ్ఐ కు సంబంధించిన పోస్టర్ను సమాచార,ప్రసారశాఖ మంత్రి ప�
ఆన్లైన్ క్లాసులు| మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వసతులు ఇప్పటికీ అంతంతమాత్రమే. సిగ్నల్ వచ్చినా తాబేలుకే నడక నేర్పేలా ఉంటుంది. మరి ఆ నెట్వర్క్తో చదువులు కొనసాగేదేలా.. దీంతో తమకు ఇంటర్నెట్ స్పీడ్ను
రాజధాని ఎక్స్ప్రెస్| ఢిల్లీ-గోవా రాజధాని ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గోవా వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలు మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో ఉన్�
పనజీ: ఇండియన్ టూరిజంలో చాలా మందికి స్వర్గధామంలాంటిది గోవా. అక్కడి బీచుల్లో ఏడాదికి ఒకసారైనా అలా అలా విహరించి రావాలని అనుకోని యువత ఉండదు. కొవిడ్ కారణంగా కొన్నాళ్ల నుంచి బయటి వ్యక్తులపై ఆం�
ఈ నెల 28 వరకు కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే? | కరోనా ఉధృతి కొనసాగుతుండడంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. కరోనా కర్ఫ్యూను ఈ నెల 28 వరకు పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు.
కరోనా కర్ఫ్యూను పొడగించిన గోవా ప్రభుత్వం | గోవాలో కరోనా ప్రేరేపిత కర్ఫ్యూను ఈ నెల 21వ తేదీ వరకు ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంతి ప్రమోద్ సావంత్ కర్ఫ్యూను పొడగిస్తున్నట్లు ప్రకటించారు.
పనాజీ : గోవాలో ప్రతి ఒక్కరికి డబుల్ వ్యాక్సిన్ డోసులు లభించిన తర్వాతనే స్థానిక పర్యాటక రంగాన్ని ప్రారంభించాలని అదేవిధంగా వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకున్న పర్యాటకులను మాత్రమే గోవాలోకి అనుమతించాలని ఆ ర
ప్రైవేటు బస్సు| జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. గోవా నుంచి జార్ఖండ్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డి�