curfew : మరో వారం కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే? | గోవాలో ప్రస్తుతం కొనసాగుతున్న కొవిడ్ కర్ఫ్యూను ప్రభుత్వం మరో వారం పొడగించింది. ఈ నెల 23 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపా
న్యూఢిల్లీ: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పలు పథకాలను ప్రకటించారు. ఒడిశాలోని 3.5 కోట్ల మంది పేద ప్రజలకు బీజు స్వాస్థ్య కల్యాణ్ �
పనాజీ : గోవా బీచ్లో జులై 25న ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటనపై తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో సీఎం ప్రమోద్ సావంత్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో తాను �
పనాజీ: భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒక రైలు పట్టాలు తప్పింది. గోవాలో ఈ ఘటన జరిగింది. కర్నాటకలోని మంగళూరు నుంచి ముంబై సీఎస్టీకి వెళ్లే స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను వర్షాల కారణంగా శుక్రవారం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తూర్పు ప్రాంతాల్లో కొన్ని చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్లు ఇవాళ భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. తెలంగాణతో పాటు దక్షిణ చత్త
పనాజీ : గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ప్రకటించారు. గోవా పర్యటనలో భాగంగా రాష్ట్ర
ఢిల్లీ,జూలై,6:భారతదేశ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(ఐఎఫ్ఎఫ్ఐ)52 వ ఎడిషన్ గోవాలో జరుగనున్నది. నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. ఐఎఫ్ఎఫ్ఐ కు సంబంధించిన పోస్టర్ను సమాచార,ప్రసారశాఖ మంత్రి ప�
ఆన్లైన్ క్లాసులు| మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వసతులు ఇప్పటికీ అంతంతమాత్రమే. సిగ్నల్ వచ్చినా తాబేలుకే నడక నేర్పేలా ఉంటుంది. మరి ఆ నెట్వర్క్తో చదువులు కొనసాగేదేలా.. దీంతో తమకు ఇంటర్నెట్ స్పీడ్ను
రాజధాని ఎక్స్ప్రెస్| ఢిల్లీ-గోవా రాజధాని ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గోవా వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలు మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో ఉన్�
పనజీ: ఇండియన్ టూరిజంలో చాలా మందికి స్వర్గధామంలాంటిది గోవా. అక్కడి బీచుల్లో ఏడాదికి ఒకసారైనా అలా అలా విహరించి రావాలని అనుకోని యువత ఉండదు. కొవిడ్ కారణంగా కొన్నాళ్ల నుంచి బయటి వ్యక్తులపై ఆం�
ఈ నెల 28 వరకు కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే? | కరోనా ఉధృతి కొనసాగుతుండడంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. కరోనా కర్ఫ్యూను ఈ నెల 28 వరకు పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు.