కరోనా కర్ఫ్యూను పొడగించిన గోవా ప్రభుత్వం | గోవాలో కరోనా ప్రేరేపిత కర్ఫ్యూను ఈ నెల 21వ తేదీ వరకు ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంతి ప్రమోద్ సావంత్ కర్ఫ్యూను పొడగిస్తున్నట్లు ప్రకటించారు.
పనాజీ : గోవాలో ప్రతి ఒక్కరికి డబుల్ వ్యాక్సిన్ డోసులు లభించిన తర్వాతనే స్థానిక పర్యాటక రంగాన్ని ప్రారంభించాలని అదేవిధంగా వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకున్న పర్యాటకులను మాత్రమే గోవాలోకి అనుమతించాలని ఆ ర
ప్రైవేటు బస్సు| జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. గోవా నుంచి జార్ఖండ్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డి�
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ప్రయాణికుల విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొవిడ్ ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ విధించాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స�
బిట్స్ పిలానీ| దేశంలో ప్రముఖ విద్యాసంస్థ అయిన రాజస్థాన్లోని పిలానీలో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (బిట్స్ పిలానీ) 2021–22 విద్యాసంవత్సరానికిగాను హయ్యర్ డిగ్రీ (పీజీ) కోర్సుల్�
న్యూఢిల్లీ: కోవిడ్ రోగుల చికిత్సకు ఇవర్మెక్టిన్ ఉపయోగించేందుకు గోవా ప్రబుత్వం అనుమతించింది. అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్డీఏ) ఈ మందును తిరస్కరించింది. ఇవర్మెక్టిన్ పూర్తిగా ఇన్ఫెక్షన్ను తొలగించదని,
రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ| కరోనా పంజా విసరడంతో దేశంలోని చాలా రాష్ట్రాలు కర్ఫ్యూ బాటపట్టాయి. కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ అమలుచేస్తున్నాయి. నిన్న కేరళలో పూర్తిస్థాయి లాక్డౌన్ ప్రారంభమయ్యింద�