భారత్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరుగబోయే ఫిడే ప్రపంచకప్ భారత్లో జరుగనుంది.
Chess World Cup : ప్రపంచ చదరంగంపై చెరగని ముద్ర వేసిన భారత్లో త్వరలోనే అతిపెద్ద క్రీడా సంబురం మొదల్వనుంది. ప్రతిష్ఠాత్మక చెస్ వరల్డ్ కప్ (Chess World Cup) పోటీలకు మనదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
Ram Charan | నేడు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు. ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆయన తన కుటుంబంతో కలిసి గోవాలో జరుపుకుంటున్నారు. బర్త్డే వేడుకలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుగుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖుల�
Amardeep | బుల్లితెరపై ప్రేక్షకులకి మంచి వినోదం పంచే నటులలో అమర్ దీప్ చౌదరి ఒకరు. బిగ్ బాస్ సీజన్ 7లో కూడా పాల్గొని సందడి చేశాడు. ఆయన తేజశ్విని గౌడని ప్రేమ వివాహం చేసుకోగా, ఈ జంట భలే క్యూట్గా అనిపిస్తార
ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు.
Air India | ఎయిర్ ఇండియాను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. సాంకేతిక సమస్యలతో విమానాలు మొరాయిస్తున్నాయి. దాంతో ప్రయాణికులు కంపెనీపై మండిపడుతున్నారు. ఆదివారం హిండన్ విమానాశ్రయం నుంచి గోవాకు వెళ్లాల్సిన ఎయిర్
గోవా, ఢిల్లీ నుంచి తరలిస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్)కు చెందిన 1188 మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు.
Goa Minister Apologises | డాక్టర్ల సంఘాల నిరసనలతో ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే దిగివచ్చారు. సీనియర్ డాక్టర్తో తన ప్రవర్తనపై క్షమాపణ చెప్పారు. వైద్య సేవలకు అంతరాయం కలిగించవద్దని ఆయన కోరారు.
Pramod Sawant | గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే ఆదేశాన్ని సీఎం ప్రమోద్ సావంత్ తోసిపుచ్చారు. సీనియర్ డాక్టర్ను సస్పెండ్ చేయబోమని హామీ ఇచ్చారు. ఈ వివాదాన్ని సమీక్షించినట్లు ఆయన తెలిపారు.
Goa Minister Loses Cool | ఆరోగ్య మంత్రి సహనం కోల్పోయారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)పై అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక ఆ సీనియర్ డాక్టర్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆ మంత్రి తీరుపై విమర్శలు వచ్చినప�
Yashasvi Jaiswal : ఐపీఎల్ 18వ సీజన్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) యూటర్న్ తీసుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి గోవా (Goa)కు ఆడాలనుకున్న అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
గోవాలో ఘోర విషాద ఘటన సంభవించింది. షిర్గావ్ గ్రామంలోని శ్రీ లైరాయి దేవి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 80 మందికి పైగా గాయపడ్డారు.
గోవాలో విషాదం చోటుచేసుకున్నది. శిర్గావ్లోని లైరాదేవి ఆలయంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో ఆరుగురు భక్తులు మృతిచెందగా, మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. లైరా దేవి ఆలయంలో ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజు వ�