గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు నిర్వహించనున్న 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో గిరిజన నృత్యం గుస్సాడీని ప్రదర్శించనున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 20న తెలంగాణ గోండు గిరిజ
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 50ఏండ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడంతోపాటు, నేటికీ అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నందుకు గాను తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణలకు
Chess World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లతో క్రీడా వినోదాన్ని పంచుతున్న భారత్ ఈసారి మేధస్సుకు పదునుపెట్టే మెగా చెస్ టోర్నీకి వేదికవుతోంది. మరో నాలుగు రోజుల్లో ప్రతిష్ఠాత్మక చెస్ వరల్డ్ క�
దేశంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరన్న సమస్యను తరచూ వింటుంటాం. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 8,000 పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు.
గోవాలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 19వ గ్లోబల్ కాన్క్లేవ్లో హైదరాబాద్ చాప్టర్ పీఆర్సీఐకి అవార్డులు దక్కాయి.
Man Arrested | బ్రేకప్ తర్వాత మాజీ ప్రియురాలి ప్రైవేట్ ఫోటోలను ఒక వ్యక్తి లీక్ చేశాడు. ఆ మహిళ పేరులో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచాడు. ఆమె స్నేహితులు, ఇతరులకు వాటిని షేర్ చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో ఆ వ్యక్త�
తెలంగాణ ‘ఈగల్' పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గోవా, గుజరాత్లో దాడులు నిర్వహించి 20 మంది డ్రగ్ పెడ్లర్లు, హవాలా ఏజెంట్లను అరెస్టు చేశారు.
ప్రకృతి వైపరీత్యాలు, ఆకస్మిక వరదలతో వార్తల్లో నిలిచే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh).. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన (Fully Literate State) నాలుగో రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 99.3 శాతానికి చేరుకుందని
Judge, Restaurateur File Complaints | పార్కింగ్ విషయంపై రెస్టారెంట్ సిబ్బంది, మహిళా జడ్జి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ జడ్జి, రెస్టారెంట్ యజమాని ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇ�