గోవాలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 19వ గ్లోబల్ కాన్క్లేవ్లో హైదరాబాద్ చాప్టర్ పీఆర్సీఐకి అవార్డులు దక్కాయి.
Man Arrested | బ్రేకప్ తర్వాత మాజీ ప్రియురాలి ప్రైవేట్ ఫోటోలను ఒక వ్యక్తి లీక్ చేశాడు. ఆ మహిళ పేరులో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచాడు. ఆమె స్నేహితులు, ఇతరులకు వాటిని షేర్ చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో ఆ వ్యక్త�
తెలంగాణ ‘ఈగల్' పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్ రాకెట్ను ఛేదించారు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గోవా, గుజరాత్లో దాడులు నిర్వహించి 20 మంది డ్రగ్ పెడ్లర్లు, హవాలా ఏజెంట్లను అరెస్టు చేశారు.
ప్రకృతి వైపరీత్యాలు, ఆకస్మిక వరదలతో వార్తల్లో నిలిచే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh).. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన (Fully Literate State) నాలుగో రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 99.3 శాతానికి చేరుకుందని
Judge, Restaurateur File Complaints | పార్కింగ్ విషయంపై రెస్టారెంట్ సిబ్బంది, మహిళా జడ్జి మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ జడ్జి, రెస్టారెంట్ యజమాని ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఇ�
భారత్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరుగబోయే ఫిడే ప్రపంచకప్ భారత్లో జరుగనుంది.
Chess World Cup : ప్రపంచ చదరంగంపై చెరగని ముద్ర వేసిన భారత్లో త్వరలోనే అతిపెద్ద క్రీడా సంబురం మొదల్వనుంది. ప్రతిష్ఠాత్మక చెస్ వరల్డ్ కప్ (Chess World Cup) పోటీలకు మనదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
Ram Charan | నేడు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు. ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆయన తన కుటుంబంతో కలిసి గోవాలో జరుపుకుంటున్నారు. బర్త్డే వేడుకలు ఎంతో ఘనంగా, సంతోషంగా జరుగుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖుల�
Amardeep | బుల్లితెరపై ప్రేక్షకులకి మంచి వినోదం పంచే నటులలో అమర్ దీప్ చౌదరి ఒకరు. బిగ్ బాస్ సీజన్ 7లో కూడా పాల్గొని సందడి చేశాడు. ఆయన తేజశ్విని గౌడని ప్రేమ వివాహం చేసుకోగా, ఈ జంట భలే క్యూట్గా అనిపిస్తార
ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు (Ashok Gajapathi Raju) గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు.
Air India | ఎయిర్ ఇండియాను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. సాంకేతిక సమస్యలతో విమానాలు మొరాయిస్తున్నాయి. దాంతో ప్రయాణికులు కంపెనీపై మండిపడుతున్నారు. ఆదివారం హిండన్ విమానాశ్రయం నుంచి గోవాకు వెళ్లాల్సిన ఎయిర్
గోవా, ఢిల్లీ నుంచి తరలిస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్)కు చెందిన 1188 మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు.