Matka Queen: గోవాలో గ్యాంబ్లింగ్ సెంటర్లపై పోలీసులు రెయిడ్ చేశారు. ఆ తనిఖీల్లో పలువుర్ని అరెస్టు చేశారు. మట్కా నిర్వహిస్తున్న ముఠాపై కేసు బుక్ చేశారు. ముంబై మట్కా క్వీన్ జయా చెడ్డపై కూడా కేసు బుక్కైంది.
Enforcement Directorate: గోవాలో భారీ భూ కుంభకోణం బయటపడింది. సుమారు వెయ్యి కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్ను గుర్తించారు. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి ప్రాపర్టీ
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటువేసే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో స్పీకర్ జాప్యం చేయడ
Suryakumar Yadav : ముంబైని వీడి గోవాకు సూర్యకుమార్ వెళ్తున్నట్టు వస్తున్న వార్తలను ముంబై క్రికెట్ సంఘం కొట్టిపారేసింది. దేశవాళీ క్రికెట్లో ముంబై తరపునే సూర్య ఆడనున్నట్లు ఎంసీఏ అధికారి ఒకరు స్పష్టం �
ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఎఫ్సీ మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. సోమవారం గోవాలో శ్రీనిధి, చర్చిల్ బ్రదర్స్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.
దేశంలో చేపల వినియోగం పెరిగినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలిసింది. జమ్ముకశ్మీర్లో అనూహ్యంగా అత్యధిక పెరుగుదల కనిపించింది.
Idli-sambar | బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ పర్యాటకులు తగ్గడానికి
‘ఇడ్లీ-సాంబార్’ కారణమని అన్నారు. ఇతర రాష్ట్రాల వారు సముద్ర బీచ్ల వద్ద వ్యాపారాలు చేసుకుని ‘ఇడ్లీ-సాంబార్’ అమ్ముతున్నారని విమర్
Ex MLA Dies Shortly After Fight | మాజీ ఎమ్మెల్యే కారు ఒక క్యాబ్ను వెనుక నుంచి స్వల్పంగా ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్, ఆయనకు మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు చెంపలపై కొట్టుకున్నారు. ఈ ఘర్షణ తర్వాత అక్కడి లాడ్జీ�
Keerthy Suresh | నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthy Suresh) ఇటీవలే తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ (Antony Thattil)ను కీర్తి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో నేటినుంచి ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమల్లోకి రానుంది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈ మేరకు సీఎం పుష్కర్ సింగ�
Liquor bottles | హైదరాబాద్లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
కొత్త సంవత్సర వేడుకలకు గోవాకు వెళ్లిన ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంకు చెందిన ఎనిమిది మంది స్నేహితులు డిసెంబర్ 29న గోవాకు వెళ్లారు.