అగ్ర కథానాయిక కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కీర్తి సురేష్ తన పెళ్లి గురించి మాట్లాడి�
Keerthy Suresh | దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన కీర్తి సురేశ్ (Keerthy Suresh) కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చూస్తూ.. తన బాయ్ఫ్రెండ్ను పరిచయం చేశారు.
మోహన్ వడ్లపట్ల స్వీయదర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M’ (Motive for murder). ఈ సినిమా హిందీ ట్రైలర్ని ప్రతిష్టాత్మక గోవా ఫిల్మ్ ఫెస్టివల్లోని ఐఎఫ్ఎఫ్ఐ కళా అకాడమీ వేదికపై ఇండియన్ మోషన్ పిక్చర�
గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ సినిమా పండుగలో పాల్గొన్న నటి నిత్యామీనన్.. పాత్రల ఎంపిక గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ‘నటన అనేది భావోద్వేగానికి సంబంధించిన విషయం.
జోశర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎమ్4ఎమ్' (మూటీవ్ ఫర్ మర్డర్). స్వీయ దర్శక నిర్మాణంలో మోహన్ వడ్లపట్ల తెరకెక్కించారు.
పుదుచ్చేరి, తమిళనాడు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచికొడుతున్నది. దీంతో తమిళనాడు డెల్టా ప్రాంతంలో 8 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జ�
Ratan Tata's Dog 'Goa' | టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మానవత్వమే కాదు జంతువుల పట్ల, ముఖ్యంగా కుక్కల పట్ల ప్రగాఢమైన ప్రేమ, కరుణ ఉన్నాయి. పెంపుడు కుక్క ‘గోవా’ రతన్ టాటాకు కడసారి నివాళి అర్పించింది. హృదయాన్ని హత్
Tensions in Goa | బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత సుభాష్ వెలింగ్కర్, క్యాథలిక్ మిషనరీ సెయింట్ ఫ్రాన్సిస్పై చేసిన వివాదస్పద వ్యాఖ్య�
New train | హైదరాబాద్ మహానగరం నుంచి తరచూ గోవా టూర్కు వెళ్లే పర్యాటకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త రైలును అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ రై�