బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో నేటినుంచి ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమల్లోకి రానుంది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈ మేరకు సీఎం పుష్కర్ సింగ�
Liquor bottles | హైదరాబాద్లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు చెందిన టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
కొత్త సంవత్సర వేడుకలకు గోవాకు వెళ్లిన ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెంకు చెందిన ఎనిమిది మంది స్నేహితులు డిసెంబర్ 29న గోవాకు వెళ్లారు.
అగ్ర కథానాయిక కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోనితో పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా కీర్తి సురేష్ తన పెళ్లి గురించి మాట్లాడి�
Keerthy Suresh | దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరైన కీర్తి సురేశ్ (Keerthy Suresh) కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చూస్తూ.. తన బాయ్ఫ్రెండ్ను పరిచయం చేశారు.
మోహన్ వడ్లపట్ల స్వీయదర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M’ (Motive for murder). ఈ సినిమా హిందీ ట్రైలర్ని ప్రతిష్టాత్మక గోవా ఫిల్మ్ ఫెస్టివల్లోని ఐఎఫ్ఎఫ్ఐ కళా అకాడమీ వేదికపై ఇండియన్ మోషన్ పిక్చర�
గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ సినిమా పండుగలో పాల్గొన్న నటి నిత్యామీనన్.. పాత్రల ఎంపిక గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ‘నటన అనేది భావోద్వేగానికి సంబంధించిన విషయం.
జోశర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘ఎమ్4ఎమ్' (మూటీవ్ ఫర్ మర్డర్). స్వీయ దర్శక నిర్మాణంలో మోహన్ వడ్లపట్ల తెరకెక్కించారు.