సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల శారీరక, మానసిక శ్రేయస్సుకు నిర్వహించే యోగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు శనివారం ఒక ప్రకటనల
పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యత అని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని జీఎం కార్యాలయం నందు ఉద్యోగులకు వినాయక మట్టి విగ్రహాలను
మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల వారసులు సుమారు 42 మందికి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి అయి ఐదు నెలలు గడుస్తున్నా వారి వారసులకు ఇంకా నియామక ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో సంబంధిత కుటుంబాలు ఆర్ధిక ఇబ�
సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశానుసారం సింగరేణి సంస్థలోని ఉద్యోగులందరూ తాము పనిచేసే ప్రాంతాల్లో మిషనరీ వినియోగాన్ని పెంచాలని, కార్మికులు కూడా తమ పని గంటలు పెంచుకోవాలన�
వీకేఓసీ పనులను త్వరగా ప్రారంభించి, ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్పై వెళ్లిన కార్మికులను వెనక్కి తీసుకురావాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజును ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధ�
గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్ & నాన్ ఇంజినీరింగ్)/ డిప్లొమా విద్యను గత ఐదు సంవత్సరాల్లో (2021, 2022, 2023, 2024 &2025) పూర్తి చేసిన విద్యార్థులు సింగరేణి సంస్థ నందు అప్రెంటిస్ షిప్ చేయుటకు అవకాశం. అప్రెంటిస్ షిప్నకు దరఖాస్త
సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్, సి.సి.సి, నస్పూర్ నందు 2025-26 విద్యా సంవత్సరంలో సింగరేణి కోటా నందు మిగిలి ఉన్న 66 సీట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం ర�
మహిళలు స్వసక్తితో స్వావలంబన సాధించి ఎదగాలనే ఆకాంక్షతో సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఆదేశాలతో తేనె టీగల పెంపకం కార్యక్రమాన్ని ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని కొత్తగూడెం ఏరియా జనర�
జట్టు స్ఫూర్తితో ఏదైనా సాధించవచ్చని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు అన్నారు. కొత్తగూడెం ఏరియాలోని ఆర్సీఓఏ క్లబ్ నందు బుధవారం రాత్రి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియే
సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో మహిళలకు తేనె టీగల పెంపకంపై శిక్షణ అందజేయనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
గనులు, ఉపరితల గనుల్లో ఈ.పీ ఆపరేటర్స్, మోటార్ వెహికల్ డ్రైవర్స్ వాహనాలు నడిపినప్పుడు వేగ నియంత్రణను తప్పక పాటించాలని, అలాగే బొగ్గు రవాణా చేస్తున్నప్పుడు కూడా వేగం నియంత్రణ పాటించాలని కొత్తగూడెం ఏరియా జనర
ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెలకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించన 11.27 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 12.23 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి 109 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు కొత్తగూడెం ఏరియా జనర
కేవలం సంస్థ రికార్డులో మాత్రమే పేరు ఉంటూ విధులకు గైర్హాజరు అయ్యే ఉద్యోగుల వల్ల సంస్థకు ఉపయోగం ఉండదని, ఉత్పత్తి లక్ష్యాలను సాధించే, రికార్డు నెలకొల్పే ఉద్యోగులు కావాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కొన్ని రోజులుగా ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు. విషయాన్ని మాతా శిశు ఆరోగ్య కేంద్రం, మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ రాధామోహన్ ఏరియా జీఎం �
ఆరోగ్యమే మహాభాగ్యం కావునా ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలేం రాజు అన్నారు. అలాగే వ్యాయామం తప్పనిసరిగా దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు.