భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కొన్ని రోజులుగా ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు. విషయాన్ని మాతా శిశు ఆరోగ్య కేంద్రం, మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ రాధామోహన్ ఏరియా జీఎం �
ఆరోగ్యమే మహాభాగ్యం కావునా ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్య అలవాట్లను అలవర్చుకోవాలని కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలేం రాజు అన్నారు. అలాగే వ్యాయామం తప్పనిసరిగా దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు.