HYD Rain Alert | హైదరాబాద్లో రాబోయే గంటలో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో రోడ్లపై పలుచోట�
మరికొద్ది రోజుల్లో కేసీఆర్ కల సాకారం కానున్నది. హైదరాబాద్ నగరాన్ని మురుగునీటి నుంచి విముక్తి కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్టీపీ ప్రాజెక్టు పూర్తి ఫలాలు అందుబాటుల�
ప్రజాపాలనలో సామాన్య, మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా సర్కారు దాడి కొనసాగుతున్నది. తెల్లవారుజామున నిద్రలేవకముందే ఇండ్లు, చిరు వ్యాపారం చేసుకునే దుకాణాలపై దాడులు చేయిస్తూ ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నది. కాం
Heavy Rains | నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లోని పలు చోట్ల శుక్రవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రి 11 గంటల వరకు సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో అత్యధికంగా 7.43 �
HYDRAA | ఓఆర్ఆర్ లోపలి విలీన గ్రామాలపై హైడ్రా పిడుగు పడనున్నది. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి 51 గ్రామ పంచాయతీలు ఇటీవల గ్రేటర్లో విలీనమైన సంగతి తెలిసిందే.
ఒక చేతితో చప్పట్లు రావు...పనుల్లో ఒక్క కాంట్రాక్టర్ లాలూచీ పడితేనే అవినీతి జరగదు..అధికారి కూడా కలిస్తేనే అది పరిపూర్ణమవుతుంది.. ఖజానాకు గండిపడుతుంది.. జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ విభాగం తీరు ఇలాగే ఉంది.
ఏ ప్రభుత్వ శాఖలైనా.. అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇంకా ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి హెచ్ఎండీఏ, బల్దియా శాఖలు. భక్తనీరాజనాలతో నవరాత్రులు పూజలంద�
సాధారణంగా ఆదాయం వస్తుందంటే.. ఏ ప్రభుత్వ శాఖలైనా.. అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇంకా ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి హెచ్ఎండీఏ, బల్దియా శాఖలు.
రుతుపవనాల ప్రభావంతో ఆదివారం గ్రేటర్లోని కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. నగరంలోని కుషాయిగూడ, ఏఎస్రావు నగర్, కాప్రా, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. కాగా, కిందిస్థాయి గాలుల ప్
ఒకే ఒక్క కలంపోటుతో పెద్ద అంబర్పేట, కుత్బుల్లాపూర్, నాగారం, తూంకుంట, తుకుగూడ, నార్సింగి, శంషాబాద్, మేడ్చల్, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, అమీన్పూర్, తెల్లాపూర్ తదితర మున్సిపాలిటీల�
చెరువుల్లో అక్రమ నిర్మాణాలంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న ‘హైడ్రా’ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులతో జరిపిన నిర్మాణాలకు ఎలాంటి నోటీసుల�
జీహెచ్ఎంసీలో రిపోర్ట్ చేసి విధులు నిర్వహించాల్సిన విజిలెన్స్ విభాగంలోని కొందరు అధికారులు హైడ్రాలో పనిచేస్తుండటంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.