Goshamahal | గోషామహల్ నాలా పైకప్పు కూలిపోవడంతో ఆ ప్రాంతంలో మరమ్మత్తులు నత్తనడకన సాగుతుండగా శుక్రవారం అకస్మాత్తుగా విద్యుత్ మెయిన్ లైన్ స్తంభాలు నాలాలో కూలిపోయాయి.
జీహెచ్ఎంసీలో నాలా విస్తరణ, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ, రహదారుల విస్తరణ తదితర ప్రాజెక్టులకు అవసరమైన భూమి, ఆస్తుల సేకరణలో నష్టపరిహారంగా నగదు చెల్లింపులకు బదులుగా ప్రవేశపెట్టిన టీడీఆర్ (ట్రాన్స్ఫర్ ఆ
బల్దియాలో ఆర్థిక కష్టాల్లో కార్పొరేషన్ ఉందని చెబుతూనే మరో వైపు అనవసర ఖర్చులను పెంచి పోషిస్తున్నారు.ఆక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చిన వాటికి ఫుల్స్టాప్ పెట్టడం లేదు.
GHMC | మియాపూర్, మార్చి 6 : చందానగర్ సర్కిల్ పరిధిలో పన్ను బకాయిదారులపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే సర్కిల్ పరిధిలో భారీగా పన్ను బకాయి ఉన్న ఓ వాణిజ్య భవనాన్ని కొద్ది రోజుల క్రితం సీజ్ చేశారు. పన�
Mailardevpally | అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని మైలార్దేవ్పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్రెడ్డి అన్నారు.
గ్రేటర్ పౌరులపై జరిమానాల భారం మోపేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతుంది. స్వచ్ఛ కార్యక్రమాల అమలు ముసుగులో ఏ చిన్న ఉల్లంఘన జరిగిన పెనాల్టీలు వేసి ఖజానాను నింపుకునే పనిలో నిమగ్నమైంది.
గ్రేటర్లోని అన్ని బస్ షెల్టర్లలో డిజిటల్ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. రైల్వే తరహాలో బస్సు రాకపోకలపై కచ్చితమైన సమాచారంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నద
కేసీఆర్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో చెత్త రహిత నగరంగా రోడ్లపై ఎక్కడా గార్బేజ్బిన్లు లేకుండా చూస్తే ఈ ప్రభుత్వం చెత్త డబ్బాలను తిరిగి ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా జీహెచ్ఎంసీ చేపడుతున్న పలు చోట్ల జంక్షన్ల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో పురోగతి ఉన్న పనులు మూడు అడుగులు ముందుకు-ఆరు అడుగు�
మన్సూరాబాద్ డివిజన్ సహారా స్టేట్స్ కాలనీ మొదటి గేటు సమీపంలోని ప్రధాన రహదారి పై ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. సహారా మొదటి గేట్ నుంచి రెండో గేటు వరకు వెళ్లే ప్రధాన రహదా
గ్రేటర్లో ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ప్రతి జోన్లో టాప్ 100 బకాయిదారుల జాబితాను సిద్ధం చేసుకొని నోటీసులకు స్పందించని సంబంధిత యజమానులకు సంబంధించి మొ
ఉజ్వల భవిష్యత్తుకు సైన్సే కీలకపాత్ర అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీలో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన కార్య