జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభాగం కళ్లు మూసుకున్నది. సంస్థకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? ఎన్ని షాపుల అద్దె గడువు ముగిసింది? ఏళ్ల తరబడి లీజు గడువు ముగిసిన ఆయా దుకాణాలు ఎందుకు ఖాళీ చేయలేదు? జారీ చేసిన నోటీసులు ఎన
ఎన్నో ఏండ్లుగా ఫుట్పాత్లపై వ్యాపారమే జీవనాధారంగా ఉంటున్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పద్మారావునగర్లోని ఫుట్పాత్
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన 7వ స్టాండింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్గా జరిగింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ సభ్యులు కమిషనర్, అధికారుల తీరుపై త
దశాబ్దాలుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న పేదల బతుకులు రోడ్డున పడ్డాయి. 40 ఏండ్లుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న వారి జీవనాధారం నేలమట్టమైంది.
నిరసనలు, నిలదీతల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్రం ప్రభుత్వం ఈ నెల 24 వరకు గ్రామ, వార్డు సభలు (Ward Sabha) నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా నాలుగు పథకా�
ఖరీదైన స్థలం కనిపిస్తే చాలు.. దాన్ని ఎలాగైనా కాజేసేందుకు కొంతమంది ఎత్తులు వేస్తుంటారు. అలాంటిది తమ ఇంటికి వెనకాలే ఖాళీగా స్థలం కనిపిస్తే ఊరుకుంటామా అంటూ.. జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని తెలివిగా కాజేశారు. �
జీహెచ్ఎంసీలో జరుగుతున్న నిర్వహణ పనుల్లో అక్రమాలకు తావులేకుండా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బడ్జెట్ కేటాయింపుల నుంచి బిల్లుల చెల్లింపు వరకు సమగ్ర పరిశీలన చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే జోనల్�
సాంబార్ రైస్లో పురుగులు కనిపించిన సంఘటన బేగంపేట్లోని పర్యాటక భవన్లో కొనసాగుతున్న మినర్వా హోటల్లో వెలుగు చూసింది. నగరానికి చెందిన జీ.ఎస్.రాణా గురువారం మధ్యాహ్నం మినర్వా హోటల్కు తన సోదరుడితో కలిస
ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో నెల రోజులకు పైగా అహర్నిశలు కష్టపడిన ఎన్యుమరేటర్లకు బల్ధియా చుక్కలు చూపిస్తున్నది. సర్వేలో భాగస్వామ్యం చేసిన అధికారులు వారికి చెల్లించాల్సిన నగదును సకాలంలో ఇవ్వడం లేదు. ఆదే
జీహెచ్ఎంసీకి ఆదాయ వనరుల్లో అడ్వర్టయిజ్మెంట్ (ప్రకటన విభాగం) ప్రత్యేకం. ఏటా రూ.80 కోట్ల పైన రావాల్సిన చోట.. కేవలం రూ. 20 కోట్లు దాటడం లేదు. ఏజెన్సీల కొమ్ముకాస్తూ కొందరు అధికారులు బల్దియా ఖజానాకు గండి కొడుతు�