గ్రేటర్ హైదరాబాద్లో (Hyderabad) భారీగా వర్షం పడుతున్నది. రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నదాయి. దీంతో జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. మూసీ నదికి
పన్నులతో ప్రజలను వీరబాదుడు బాది భారీ మొత్తంలో ఆదాయాన్ని సమీకరించుకొనేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. అందులో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని నిబంధనలను మరింత విస్తరించేందుకు కసరత�
‘వైద్యశాలల్లో బెడ్స్ ఖాళీ లేవు’... ఇది సర్కార్ దవాఖాన సిబ్బంది చెబుతున్న మాటకాదు.. ప్రైవేటు వైద్యశాలల్లోనూ ఇదే మాట వినిపిస్తున్నది. సీజనల్ జ్వరాలతో సర్కార్ దవాఖానలే కాకుండా ప్రైవేటు వైద్యశాలలు సైతం �
Revanth Reddy | హైదరాబాద్లో కొందరు కింది స్థాయి అధికారులు హైడ్రా పేరుతో భయపెట్టి.. బెదిరించి అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
జీహెచ్ఎంసీలో మరో నాలుగు కమిటీలను ఏర్పాటు చేస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ అండ్ రోడ్ మేనేజ్మెంట్, స్మార్ట్ పోల్ టెండరింగ్ కమిటీ, స్ట్రీట్ లైటింగ్
బదిలీ చేసినా.. బల్దియాను వదలమంటున్నారు కొందరు డిప్యూటీ కమిషనర్లు. దాదాపు 20 రోజుల తర్వాత బదిలీపై బల్దియాకు వచ్చిన అధికారులకు ఎట్టకేలకు కమిషనర్ పోస్టింగ్లు ఇచ్చారు. అయితే ఒకరిద్దరి పోస్టింగ్లపై నేటికీ
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన స్థానిక సంస్థల అధికారాల్లోకి హైడ్రా చట్ట విరుద్ధంగా ప్రవేశించిందని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. జీవో-99 ప్రకారం టీసీయూఆర్ పరిధిని హైడ్రాకు అప్పగ
జీహెచ్ఎంసీలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న దరిమిలా..కార్పొరేటర్లు స్టడీ టూర్లకు సిద్ధం కావడం విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఖజానాలో నిధుల్లేక నెలవారీగా సిబ్బంది జీతాల చెల్లింపులకే కనాకష్టంగా మారిన
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం నాలుగో స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఇందులో ఏడు అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
డెంగీ జ్వరాలతో గ్రేటర్ మూలుగుతోంది. ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులే. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.