జీహెచ్ఎంసీలో తన మార్క్ పాలన కోసం ఓ అధికారి తాపత్రయ పడుతుంటే, అదే గ్రేటర్ విషయంలో తన పెత్తనం కోసం మరో అధికారి చూపుతున్న అత్యుత్సాహం ఆ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కోల్డ్వార్కు దారితీసింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరిం చి, నాలుగు ముక్కలు కానున్నది. ఔటర్ రింగు రోడ్డును సరిహద్దుగా చేసుకొని ఏర్పాటు చేయనున్న హైదరాబాద్ మహానగరాన్ని పరిపాలనా సౌలభ్యం, నిధుల లభ్యతకోసం ఒకటే కార్పొరేషన్ కా�
జీహెచ్ఎంసీలో ఇంజినీరింగ్ విభాగంలో మరింత బలోపేతం కానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు 146 మంది ఏఈఈలు కొత్తగా నియమాకం కాగా.. ఇందులో జీహెచ్ఎంసీకి 125 మంది ఏఈఈలు రిపోర్టు చేశారు.
ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో బల్దియా యంత్రాంగం అడ్డదార్లు తొక్కుతున్నది. నిబంధనలను నీళ్లొదిలి ప్రజలపై పన్ను భారం మోపుతున్నది. బల్దియాకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నును ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండాన�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను (జీహెచ్ఎంసీ) 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తామని, వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తె�
అసలే తక్కువ జీతం.. ఆపై ఔట్సోర్సింగ్.. వెరసి రోడ్లు ఊడ్చే పారిశుధ్య కార్మికుల ఒకరోజు జీతానికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కోత పెట్టింది బల్దియా. వరద బాధితుల సహాయం కోసమే కోత పెట్టినట్లు అధికారులు చెబుత�
‘మీ లేఅవుట్లకు అనమతులు కావాలా.. అయితే ఫలానా సార్ను కలిసి రండి. ఆయనే చూసుకుంటారు. ఫైలు ఇక్కడే ఇవ్వండి.. క్లియరెన్స్ మాత్రం అక్కడ చేసుకొని రండి’ ఇదీ ఇటీవల రాష్ట్రంలోని కొందరు రియల్టర్లు హైదరాబాద్ మెట్రో �
హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మున్సిపల్ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్లది కీలక పాత్ర! ఈ ఇద్దరు ఒకే అంశంపై విభిన్న అభిప్రాయాలు కలిగి ఉండడం సర్వత్రా చర్చనీయాంశంమైంది.
పేదవాళ్లను, చిన్న వాళ్ల ను బాధపెట్టే ఉద్దేశం హైడ్రాకు లేదు.. హైడ్రా ను బూచిగా చూపుతున్నారు.. హైడ్రా ఒక భరోసా, బాధ్యత’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టంచేశారు.
హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య అక్షర భవన్ క్యాంపస్లో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమాచారం తెలిసిన విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం ఆందోళనకు దిగారు.
Musi River | మూసీ నది ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. స్థానికుల ఆవేదనను పట్టించుకోని ప్రభుత్వం.. వారిని అక్కడ్నుంచి బలవంతంగా పంపించేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. తాము 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీచేశామని, రెండుమూడు రోజుల్లో మరో 35 వేల ఉద్యోగాల భర్తీకి �