ప్రజా పాలన ప్రభుత్వమని చెబుతున్న కాంగ్రెస్ సర్కారులో ప్రజల కష్టాలు పెరిగాయి.. శాఖల మధ్య సమన్వయ లోపంతో రోడ్డెక్కితే చాలు సమస్యలు స్వాగతం పలకడమే కాదు...
ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణంతో మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు సమీపంలో ఉన్న ఉప్పల్, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు శ్వాశత పరిష్కారం లభించనుంది. ఏవోసీ గేట్ల వద్ద ఏర్పడుతున్న సమస్యను ముఖ్యమంత్ర�
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు గ్రేటర్ జనాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా నాలాలతో పాటు పురాతన భవనాల పరిసర ప్రాంతాల వాసులు భయాందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో�
జూబ్లీహిల్స్ రోడ్ నెం -1లో జీహెచ్ఎంసీకి చెందిన వరదనీటి నాలాను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన వ్యవహారంపై నమస్తేతెలంగాణ పత్రికలో కథనంతో బల్దియా అధికారులు స్పందించారు.
నగరంలో వానలు మొదలవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గతం కంటే ఈసారి వారం పది రోజుల ముందే వర్షాలు కురవడంతో గ్రేటర్తో పాటు నగరంలో సాయంత్రం కాగానే దోమల దండయాత్ర మొదలవుతోంది. వర్షాల కారణంగా గాలిలో తేమ శాతం పెరగ�
అక్రమ నిర్మాణాలు కండ్లముందు జరుగుతున్నా మీకు కనిపించడం లేదా? కండ్లు మూసుకున్నారా? అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే చూడలేని కబోదులా? వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన భారీ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు విచారణ చేపట్టారు. పదిరోజుల క్రితం నమస్తే తెలంగాణ పత్రికలో ‘నిబంధనలకు ఉరి- నోటీసులతో
చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ అధికారుల వైఖరి మారడం లేదు..చివరకు హైకోర్టు ఆక్షింతలు వేసిన పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఫలితంగా చెరువుల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ము�
Useless items | ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా..వాటిని జిహెచ్ఎంసి వాహనాలలో వేయండి, మేము తీసుకెళ్లి అవసరమైన వారికి అందజేస్తామని..కూకట్పల్లి సర్కిల్ (జిహెచ్ఎంసి) అధికారులు చేపట్టిన వినూత్నమైన కార్యక్రమానికి �
వడ్డించే వాడు మనోడైతే.. ఎక్కడ కూర్చున్నా పర్వాలేదన్నట్లు ఉందీ బల్దియా అధికారులు తీరు. కేబీఆర్ పార్కు వద్ద పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ పద్ధతిలో రూ. 3 కోట్లతో మల్టీలెవల్ స్మార్ట్(మెకనైజ్డ్) కార్