గ్రేటర్ హైదరాబాద్లో ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలైన ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తు వివరాల ఆప్లోడ్లో తీసుకుంటున్న విధానాలపై సమగ్�
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ప్రధాన చెరువుల ఆక్రమణలపై తదుపరి విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆ రెండు జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ను �
తప్పులు లేని ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కోరారు. ఓటర్ జాబితాలో తప్పుల సవరణపై జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిని�
నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాల్లో శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్ పర్యటించారు. నల్లకుంట డివిజన్ పరిధిలోని రత్నానగర్ వద్ద హుస్సేన్సాగర్ సర్�
జీహెచ్ఎంసీ నూతన కమిషనర్గా రోనాల్డ్ రోస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా పని చేసిన లోకేశ్కుమార్ నుంచి రోనాల్డ్రోస్ బాధ్యతలు తీసుకున్నారు. ఫైనాన్స్ సెక్రటరీగా పని �
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్గా రోనాల్డ్రోస్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో నలుగురు ఐ ఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికశాఖ కా ర్యదర్శిగా పనిచేస్తున్న 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డీ రొనాల్డ్రోస్ను బదిలీ చేసి, జీహెచ్ఎంసీ కమిషనర్�
పేదల గృహ నిర్మాణ పథకం ‘గృహలక్ష్మి’కి లైన్ క్లియరైంది. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఇక దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది.
హైదరాబాద్ నగరంలో నిరంతరాయంగా విద్యుత్ను అందించడానికి చేసిన ఏర్పాట్లలో అది కీలకమైన అండర్ గ్రౌండ్ 220 కేవీ కేబుళ్లను రోడ్డు వెడల్పు పనుల్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్�
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గం ఓటరు నమోదును ఈ నెల 9వ తేదీలోగా చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఐదు భాగాలుగా ప్రణాళికా విభాగం పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ లోకేశ్ కుమార్ సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరం రోజు రోజుకూ తన పరిధిని పెంచుకుంట�
ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించిన జీహెచ్ఎంసీ కమిషనర్ బంజారాహిల్స్, నవంబర్ 25 : రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ పరిశీలించారు. గురువారం బంజారాహిల్స్ ర