గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్గా రోనాల్డ్రోస్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో నలుగురు ఐ ఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికశాఖ కా ర్యదర్శిగా పనిచేస్తున్న 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డీ రొనాల్డ్రోస్ను బదిలీ చేసి, జీహెచ్ఎంసీ కమిషనర్�
పేదల గృహ నిర్మాణ పథకం ‘గృహలక్ష్మి’కి లైన్ క్లియరైంది. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఇక దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది.
హైదరాబాద్ నగరంలో నిరంతరాయంగా విద్యుత్ను అందించడానికి చేసిన ఏర్పాట్లలో అది కీలకమైన అండర్ గ్రౌండ్ 220 కేవీ కేబుళ్లను రోడ్డు వెడల్పు పనుల్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పూర్�
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గం ఓటరు నమోదును ఈ నెల 9వ తేదీలోగా చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఐదు భాగాలుగా ప్రణాళికా విభాగం పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ లోకేశ్ కుమార్ సిటీబ్యూరో, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరం రోజు రోజుకూ తన పరిధిని పెంచుకుంట�
ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించిన జీహెచ్ఎంసీ కమిషనర్ బంజారాహిల్స్, నవంబర్ 25 : రెండో డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ పరిశీలించారు. గురువారం బంజారాహిల్స్ ర