తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో కొనసాగుతున్న 11 మంది ఆలిండియా సర్వీసెస్ (ఏఐఎస్) అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. తమ క్యాడర్ను మార్చాలని వారు పెట్టుకున్న విజ్ఞప్తిని కేంద్ర అంతర్గత వ్యవహారాల మంత్ర�
పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంబంధిత అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్ క్యాంటీన్లలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో 12 రెసిడెన్షియల్ విద్యాలయాలు, హాస్టళ
బదిలీ అయినా..బల్దియాలోనే ఉంటామంటున్నారు కొందరు అధికారులు. ఒక్కసారి బల్దియాలో పోస్టింగ్లోకి వస్తే చాలు.. తిరిగి బదిలీపై వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. రెగ్యులర్ ఉద్యోగులే కాదు.. రిటైర్డ్ ఉద్యోగు�
లక్ష్యం మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. శుక్రవారం జోనల్ అదనపు కమిషనర్లతో కమిషనర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నగర వ్యాప్తంగా విస్తరించి ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాల తరలింపు ఇంకా సందిగ్ధం వీడలేదు. తార్నాక, అమీర్పేట్, నానక్రాంగూడ, లుంబినీ పార్క్లో ఏర్పాటు చేసిన కార్యాలయాల�
బల్దియాకు కొత్త బాసులొచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రభుత్వం చేసిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న రొనాల్డ్రాస్ను ట్రాన్స్కో, జెఎన్కో సీఎండీగా నియమించారు.
మూడురోజుల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తొలిరోజైన జూన్ 1న హైదరాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్�
MLA Madhavaram | రానున్న వర్షాకాలంలో ముంపు సమస్యలను నివారించే దిశగా నాలాల(Nalas) అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) కోరారు.