జీహెచ్ఎంసీతో కాంట్రాక్టర్లు పోరుకు సిద్ధమయ్యారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే పనులు జరుపుతామని అల్టిమేటం జారీ చేశారు. కమిషనర్ రొనాల్డ్ రాస్, అదనపు కమిషనర్ కెనడీ వైఖరితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్క�
నాలా అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్తో కలిసి సర్కిల్లోని పలు ప్
ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ఇప్పటికీ ఉద్యోగాల్లో కొనసాగుతున్న ఉద్యోగుల జాబితాను జీహెచ్ఎంసీ సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, కూకట్పల్లి, ఎల్బ
స్మార్ట్ వాటర్ నాలా పనులను పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం యాకత్పుర నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్తో కలిసి ఆయన నాలా పనులను పరిశీలించార�
అనేక సమస్యలకు పరిష్కార వేదికగా నిలిచే ప్రజావాణి కార్యక్రమాన్ని ఎట్టకేలకు అమలు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ నిర్ణయించారు. ప్రతి సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనకు జనం పోటెత్తుతున్నారు. మూడు రోజులుగా అభయహస్తంతో పాటు కొత్త రేషన్కార్డులు, ఇతర సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 9,92,234 దరఖాస్తులను అధికారులు స్వీకరించార
హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిఘా బృందాలు పనిచేస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లాకు వచ్చిన �
హైదరాబాద్ జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం పోలీస్ అథారిటీ ద్వారా రూ.63.42 లక్షల నగదు సీజ్ చేయగా, ఇప్పటి వరకు రూ.42.92 కోట్ల నగదును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు.
: జూబ్లీహిల్స్ రోడ్డు నం: 45లోని ఖాళీ స్థలంలో ప్రజలు సేద తీరేందుకు పార్కు ఏర్పాటు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. గురువారం ఉదయం కమిషనర్ రొనాల్డ్ రోస్ కేబీఆర్ పార్కు నుంచి రోడ్డు నం:45 వరకు ఆక�