హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. ఆరు రాష్ర్టాలకు చెందిన ట్రైనీ ఐఏఎస్లు బెస్ట్ ప్రాక్టీసెస్పై అధ్యయనం చేయడాన�
జీహెచ్ఎంసీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, గడిచిన మూడు నెలలుగా 439 అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మౌలాలి దర్గాలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. కమిషనర్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హాసన్తో పాటు ప్రాజెక్టు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఆయా శాఖల అధికారులతో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి (జీహెచ్ఎంసీ కమిషనర్) �
అనుమానాస్పదమైన బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ బ్యాంకర్లను కోరారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా గురువారం జీహెచ్ఎంసీ ప్రధా
రాబోయే కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,100 కోట్ల న�
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి ఉంటుందని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ప్రజావాణి సందర్భంగా హెడ్ ఆఫీస్లో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ 040-2322 2182 నంబర్కు తమ సమ�
బల్దియాలో పోస్టింగ్లోకి రావడం ఎంత సులభమో...బదిలీ జరిగితే.. తిరిగి అదే స్థానంలోకి రావడం పరిపాటిగా మారుతున్నది. కొందరు కమిషనర్ ఆదేశాలు కాదు కదా..చివరకు ప్రభుత్వ ఆదేశాలు సైతం దిక్కరిస్తున్నారు.
పంజాగుట్ట శ్మశానవాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్రాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేటర్ మన్నె కవితతో కలిసి కమిషనర్ పంజాగుట్ట శ్మశాన వాటిక, వెంకటేశ్�
స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అదేశించారు. గురువారం ఉన్నతాధికారులతో కలిసి నగరంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. తొలుత అంబర్పేట ఫ్లై ఓవర్
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా గురువారం జూబ్లీ�
హైదరాబాద్ నగరాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా రూపొందించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరొన్నారు.
బల్దియా ప్రధాన కార్యాలయంలో ఈ నెల 19న ఉదయం 10 .30 గంటలకు జరిగే ప్రజావాణి కార్యక్రమం ఉండదని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.