జీహెచ్ఎంసీ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం గత ఏడాది నవంబరులో ముగిసింది. ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నిక వాయిదా పడింది.
వరద ముంపు నివారణకు చేపట్టిన నాలా అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, అధికారులతో క
నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ రోనాల్డ్రాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కమిషనర్ తన చాంబర్లో టాన్ప్లానింగ్, ఇంజినీరి�
రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) లను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. గురువారం చాదర్ఘాట్ విక్ట�
జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పాలకమండలి ఏర్పాటు, స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఆలస్యం, కమిషనర్
ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ సంయుక్తంగా నడుం బిగించింది. ఇందులో భాగంగానే గురువారం ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, సీపీ శ్రీనివాస్ రెడ్డి అధికారులతో కలిసి జూబ్
మూసీ సుందరీకరణ పనులను వేగవంతం చేసే దిశగా అధికారులు చర్యలు వేగిరం చేస్తున్నారు. పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి దానకిశోర్ మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలను మూసి వేయాలని కమిషనర్ రోనాల్డ్రాస్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
జీవో 59 కింద క్రమబద్ధీకరణ పొందిన స్థలాల్లో భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
డబ్బుల్లేకుండా పనులు నిలిచిన సంఘటనలు ఇప్పటిదాకా చూశాం.. కానీ డబ్బులు ఉన్నా పనులను అటకెక్కించడం ఘనత వహించిన జీహెచ్ఎంసీకే చెల్లింది. తమ కలల ఇంటి సౌధమైన డబుల్ బెడ్ రూం ఇండ్లు దక్కించుకొని.