2010 బ్యాచ్కు చెందిన ఆమ్రపాలికి కేంద్రం షాకిచ్చింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు కాకముందే.. ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తెలంగాణలో ఉన్న 11 మంది ఐఏఎస్లను ఏపీ క్యాడర్కు చె
గ్రేటర్లో సుమారు 5 లక్షలకు పైగా వీధి దీపాలను నిర్వహించే బాధ్యతలను 2018 నుంచి ఏడేండ్ల పాటు ఈఈఎస్ఎల్కు అప్పగించారు. 10 శాతం దీపాలు టైమర్ల సహాయంతో ఆటోమెటిక్గా ఆఫ్ అవుతున్నాయి. మిగిలిన వాటిని మ్యానువల్గాన
జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల కోసం మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అడిషనల్, జోనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స�
చికెన్గున్యా కేసుల నివారణకు ఈ నెల 3వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టి, యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీక అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని గురువారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఏర్పాటుచేస�
గ్రేటర్లో వరదల వల్ల ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్న క్రమంలో ప్రధాన రహదారులపై నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారానికి హోల్డింగ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర
నగరంలో 17న జరిగే గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. బాలాపూర్ విఘ్నేశ్వరుడిని శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రప
కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు గాను పార్కు ఎంట్రీ గేట్ వన్ వద్ద మల్టీ లెవల్ స్మార్ట్ కార్ అండ్ మోటార్ సైకిల్ పార్కింగ్ను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు మల్టీ లెవల్ కా�
జీహెచ్ఎంసీలో రిపోర్ట్ చేసి విధులు నిర్వహించాల్సిన విజిలెన్స్ విభాగంలోని కొందరు అధికారులు హైడ్రాలో పనిచేస్తుండటంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
గణేశ్ ఉత్సవాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి జోనల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం అడిషనల్, జోనల్ క�
నగరాభివృద్ధికి అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ అనుబంధ శాఖల అధికారు�