ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలి కాట విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం ఏర్పడగానే ఆమెకు విశేష ప్రాధాన్యత ఇస్తూ కట్టబెట్టిన పదవులన్నింటికీ ఇప్పుడు కత్తెర పెట్టింది. ఆమ్రపాలికి
గ్రేటర్ను స్వచ్ఛ, పచ్చ నగరంగా మార్చాలన్న ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో
గ్రేటర్ హైదరాబాద్లో ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణ సరిగా లేదు. రోజూవారీగా చెత్తను సేకరించటం లేదు. మా ఇంటికి సైతం చెత్తబండి రావటం లేదు. దాంతో మేమూ ఇబ్బందులు పడుతున్నాం.
గ్రేటర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో జీఐఎస్ సర్వే ఎంతగానో దోహదపడుతుందని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి అన్నారు.
ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కమిషనర్ శుక్రవారం జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమి�
గ్రేటర్ పరిధిలో బోనాలకు సర్వం సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. శనివారం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. నగరంలోని ఆయా ప్రాంతాల్లో జరుగుతున
నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పలు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, బడ్జెట్లో నగరానికి కావాల్సిన అవసరాల�
గ్రేటర్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తమై ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. వాటర్ లాగింగ్ పాయిం�
జీహెచ్ఎంసీలో ప్రజావాణి కంటితుడుపు చర్యగా మారింది. దూర ప్రాంతాలు నుంచి వచ్చి..ఎంతో ఆశగా అపరిష్కృత సమస్యను మేయర్, కమిషనర్కు విన్నవిస్తే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్న అర్జీదారులకు నిరాశే ఎదురవుత�
హైదరాబాద్ ప్రజలకు విస్తృత సేవలు అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. 15 మంది సభ్యులతో స్టాండింగ్ కమిటీ ఏర్పడగా.. గత నెల 4న ఎర్రగడ్డ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ షాహీన్ బేగం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ ఎ�
కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. గురువారం చాంబర్లో ఆమె జోనల్ కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
జీహెచ్ఎంసీ సాధారణ సమావేశానికి పూర్తి సమాచారంతో సిద్ధం కావాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు సూచించారు. ఈ నెల 6న నిర్వహించనున్న 9వ సాధారణ సమావేశానికి ఆయా విభాగాల అధికారులతో బుధవారం కమిషనర్ తన చా