Mohammad Yunus | బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. దేశ సార్వత్రిక ఎన్నికలు వచ్చ ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయన్నారు.
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధ్యం కాదని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించి న నేపథ్యంలో ముందుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభు త్వం యోచిస్తున్నట్టు తెలిసింది.
Mark Zuckerberg: ఇండియాకు మెటా సంస్థ సారీ చెప్పింది. కోవిడ్ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాలు కూలినట్లు ఇటీవల జుకర్బర్గ్ వ్యాఖ్యానించారు. ఇండియా కూడా ఆ లిస్టులో ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ జుకర్బ�
దేశంలో ఒక శాతం అక్షరాస్యత పెరిగితే అది 25 శాతం మహిళా ఓటర్లు, వారి ఓటింగ్ శాతం పెరుగుదలకు దారి తీస్తుందని భారత స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) ఓ నివేదికలో వెల్లడించింది. దేశంలో అక్షరాస్యత, మహిళా ఓటర్ల పెరుగుదలకు
‘విజయ్ తన పార్టీ ప్రారంభ మహాసభ చాలా, చక్కగా విజయవంతంగా నిర్వహించాడు. అతనికి శుభాకాంక్షలు’.. తమిళ టాప్ హీరో, ‘దళపతి’ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)పైతమిళ సూపర్స్టార్ రజనీకాంత్ క్లుప్తంగ�
సిమెంట్ ధరలు భగ్గుమనే అవకాశాలనున్నాయి. గత కొన్ని రోజులుగా నిలకడ స్థాయిలో ఉన్న ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో వీటి ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని సెంట్రమ్ నివేద
ఇప్పుడు కావలసింది తెలంగాణ ఆత్మను, బీఆర్ఎస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడం. ఈ రెండు పనులు అవసరమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలుసు. తను స్వయంగా ఇటీవలి కాలంలో కొన్నిసార్లు అన్నవే. కనుక ఆ పని జరగాలి.
అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు విభిన్న భావాలున్న రెండు కూటముల మధ్య జరిగాయి.
సార్వత్రిక ఎన్నికలు కొంతమందికి అనూహ్య విజయాన్ని, మరికొంత మందికి అనూహ్య అపజయాన్ని తెచ్చిపెట్టాయి. రాజకీయ పండితుల అంచనాలను తారుమారు చేశాయి. అత్యధిక మెజార్టీ 10 లక్షల ఓట్ల మార్క్ను దాటడం ఇదే మొదటిసారి.
China: ప్రధాని మోదీకి డ్రాగన్ దేశం చైనా కంగ్రాట్స్ చెప్పింది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ నేతకు విషెస్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను గుర్తుంచుకుని, ఇండియాతో మైత్రిని కొనసాగించేందుక
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఉత్కంఠ వీడనున్నది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా డిచ్పల్లి