సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్లో అక్రమ సొమ్ము భారీగా బయటపడుతున్నది. శుక్రవారం ఒక వాణిజ్య వాహనంలో రూ.7 కోట్లను తరలిస్తుండగా తూర్పుగోదావరి పోలీసులు పట్టుకున్నారు.
Jyotiraditya Scindia | కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్లోని గుణ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గుణ నియోజక
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల తొలి దశ లో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎ క్కువగా పోటీ పడుతున్నారని అసోసియేష న్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు లేద�
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్.. సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మహిళల ప్రాతినిధ్యం అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
Lok Sabha | 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడిన 17వ లోక్సభ (Lok Sabha) పదవీ కాలం జూన్ 16, 2024తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 17వ లోక్సభకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా వెల్లడించ�
ఐదు ఎంపీ స్థానాలతో ఉన్న అనుబంధం కారణంగా సార్వత్రిక ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా కీలక భూమిక పోషించనున్నది. జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా..అవి చేవెళ్ల, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మల్క�
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలను గుర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన జిల్లా స్థాయి బ్యాంకర్లతో
వచ్చే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని తమిళనాడులోని అధికార డీఎంకే కొన్ని సంచలన హామీలతో తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి అధికారంలోకి వస�
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. సోమవారం ముదిగొండ మండలం వల్లభి శివారులో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్
ఐపీఎల్ రెండో దశ మ్యాచ్లు భారత్ బయట జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు శనివారం షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో లీగ్ నిర్వహణపై త్వరలో స్పష్టత రానుంది.