Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ప్రక్రియలో ఇవాళ ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఉదయం ఏడు గ�
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ ముగియగా.. ఐదో దశకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటికీ ఏ పార్టీ జెండా ఎగురుతుందో, ఏ కూటమి అధికార కుర్చీపై పాగ�
తెలంగాణలో బాగాపేరున్న ‘ముసలోడి క్వార్టర్' (ఓల్డ్ అడ్మిరల్ లిక్కర్) ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హల్చల్ చేసింది. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఎక్కడచూసినా అవే మందుసీసాలు దర్శనమిచ్చాయి. ఏపీలో విక్రయిస్�
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో విఫలమైనందుకు పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్కు మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని అంచనాలు వెల్లడికావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎ
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రణరంగంగా మారాయి. అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు తెగబడ్డారు. పలుచోట్ల వాహనాలను, ఈవీఎంలను కూడా ధ్వంసం చేశార
సార్వత్రిక ఎన్నికల వేళ సంక్రాంతి రికార్డును టీఎస్ఆర్టీసీ బ్రేక్ చేసింది. సంక్రాంతి సీజన్తో పోలిస్తే 10శాతానికి పైగా ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకొన్నారని టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 9 నుంచి 1
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్లో అక్రమ సొమ్ము భారీగా బయటపడుతున్నది. శుక్రవారం ఒక వాణిజ్య వాహనంలో రూ.7 కోట్లను తరలిస్తుండగా తూర్పుగోదావరి పోలీసులు పట్టుకున్నారు.
Jyotiraditya Scindia | కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్లోని గుణ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. గుణ నియోజక
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల తొలి దశ లో దాదాపు సగం స్థానాల్లో నేర చరితులే ఎ క్కువగా పోటీ పడుతున్నారని అసోసియేష న్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్విశ్లేషించింది. మొత్తం 102 స్థానాలకు గాను 42 సీట్లలో ముగ్గురు లేద�
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్.. సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మహిళల ప్రాతినిధ్యం అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
Lok Sabha | 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడిన 17వ లోక్సభ (Lok Sabha) పదవీ కాలం జూన్ 16, 2024తో ముగియనుంది. ఈ నేపథ్యంలో 17వ లోక్సభకు సంబంధించిన ఆసక్తికర సమాచారాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా వెల్లడించ�