ఎంపీ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు సిద్దిపేట జిల్లా పరిధిలో కరీంనగర్, భువనగిరి పార్లమెంట్�
Congress | వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఇందు కోసం నేషనల్ అలయన్స్ కమిటీని ఏ�
Pak Elections | పాకిస్థాన్లో సాధారణ ఎన్నికల నగారా మోగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న దేశంలో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్టు పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల పర్యవేక్షకులుగా ప్రభుత్వాధికారులను న�
అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఇక స్థానిక సంగ్రామం షురూ కానున్నది. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీన సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసింది.
మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత్ జాగృతి (Bharat Jagruthi) తరఫున న్యాయపోరాటం చేయనున్నామని భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. దీనికోసం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయ నిపు�
Pakistan | దాయాది దేశం పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఆ దేశ సుప్రీంకోర్టకు తెలిపింది. జనవరి 29 నాటికి నియోజకవర్గాల పునర్వీభజన పూర్త�
నవంబర్ 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే జిల్లాకు సరిపడా ఈవీఎంలను సిద్ధం చేయడంతోపాటు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ బాధ�
Delimitation | 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన చేపట్టనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొంది కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఈ బాధ్యతను చూసుకుంటుందని ఆయన తేల్చ�
జమిలి ఎన్నికల సాధాసాధ్యాలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో లోక్సభ ముందస్తు ఎన్నికల ఊహాగానాలు ఊపందుకొన్నాయి. అదే గనుక జరిగితే, పలు రాష్ర్టాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఎన్నికలు జరిగే అవకాశ�
పాకిస్థాన్లో ఎన్నికలు (Pakistan Elections) ఆలస్యం (Delayed) కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలా కనిపించడం �
BJP | నిజాల కంటే అబద్ధపు ప్రచారాలే ఎన్నికల్లో గెలిపిస్తాయని నమ్మే బీజేపీ తన ఫేక్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగ�
సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించాలంటూ మహారాష్ట్ర పౌర హక్కుల కార్యకర్తలు పెద్దఎత్తున ‘జాగో మహారాష్ట్ర’ (జాగోర్ మహారాష్ట్ర) ఉద్యమాన్ని చేపట్టారు. కర్ణాటకలో చేపట్టిన ‘ఎడ్డెలు కర్ణాటక’(�
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఫాసిజానికి మద్దతు ఇస్తున్నారని, ఆయన నేతృత్వంలోని బీజేడీ బీజేపీకి అనధికార భాగస్వామి అని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రియన్ ఆరోపించారు.