Bihar CM Nitish Kumar | దేశంలో లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిగితే బాగుంటుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అన్నారు. దేశంలో అభివృద్ధి పనులు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ సర్కారుకు ముందస్తు ఎన్నికలకు �
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ ప్రకటనను ఎన్డీయే పేరు మీద విడుదల చేయడం చూస్తుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడంపై బీజేపీకి నమ్మకం లేనట్టు కనిపిస్తున్నదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విమ
ఏ ప్రజాస్వామ్య దేశానికైనా ఎన్నికలే కీలకం. ఓటరు తీర్పు ఆధారంగానే ప్రభుత్వాలు కొలువుదీరి, అధికారాన్ని చెలాయిస్తాయి. దీనికి మన దేశం కూడా అతీతం కాదు. అయితే, మన దేశంలో ఇప్పటివరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్ని�
సార్వత్రిక ఎన్నికల పోరుకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. నవంబర్ లేదా డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశమున్నందున అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో విధులు �
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా సాగనంపే సమయం వచ్చిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్
Mayawati | రాబోయే సాధారణ ఎన్నికల్లో, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్వాది పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి చెప్పారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు సమష్టిగా సరైన వ్యూహరచన చేయాలని, ఇందుకు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా సూచించారు. ఫాస�
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గెలుపు కష్టమేనా? దాదాపు 160 లోక్సభ స్థానాలు ఆ పార్టీ కోల్పోవాల్సిందేనా? అంటే అవునని ఆ పార్టీ నిర్వహించిన సర్వేలు, అంచనాల్లో తేలినట్టు సమాచారం.
మాంట్రియల్: ప్రధాని జస్టిస్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ మళ్లీ కెనడాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. తాజాగా జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ఆ పార్టీ విజయకేతనం ఎగరవేయనున్నట్లు క