(ఆ అడవిలో వరుసగా ఉన్న మోదుగు చెట్లు తమ లేత ఎరుపు రంగులో ఉన్న పువ్వులను కుప్పలుగా రాల్చినాయి. అవి చూపరులకు కాషాయాంబరధారులైన బౌద్ధ బిక్షువులు బుద్ధ దేవుని చరణాలమీద వాలినారా అనిపిస్తున్నాయి) పట్టరాని ఆనందం
“భయపడనవసరం లేదు! నేను సవరను!” భూగృహం లోపలికి దిగుతూ తన ఉనికిని ప్రకటించింది సవరసత్తి. ముగ్గురూ ఆమె కోసమే ఎదురు చూస్తున్నారు. ఆమె రాక.. వాళ్ల మనసులను తేలికపరచింది. నెగడు పెద్దగా చేసినాడు పోటిసుడు. సవరసత్తి, �
మనిషిని చంపినంత తేలిక కాదు పామును చంపడం! ఖడ్గం కదిలించేలోపు కాటేసేటంత చేరువలో ఉన్నది ఆ సర్పం! మరొకపక్క పక్కటెముక గాయానికి సంబంధించిన నొప్పి ఇబ్బంది పెడుతున్నది. ‘విజయమో! వీర స్వర్గమో!’ అని తెగించేటంత సాహ�
క ళింగ పట్టణంలో.. ‘నాలుగు రోజులు గడిచిపోయింది. ఇది ఐదవ రోజు! ఈపాటికి కల్లణసీహుడు ధన కనక కాంతామణులతో మన ముందు ఉండవలసిన వాడు! ఇంకా ఎందుకు రాలేదు..? సంపదను చూసి వాని బుద్ధి మారిందా? సౌందర్యవతులను చూసి మనస్సు చలి�
గుణ మందియుని సందేహం అర్థం చేసుకున్న రాయహత్థి ఆ వైద్య శ్రేష్ఠునితో ఈ విధంగా పలికింది.. “స్వామీ! మీరు సందేహ పడనవసరం లేదు. ఈ కటిలుడు నీచుడు. వీనికి, చంద్రకు ఏ సంబంధమూ లేదు కానీ, దీని ఈ పరిస్థితికి మరొక యువకుడు క�
కళింగలో.. రాజాంతఃపురంలో.. ఒక సువిశాల మందిరంలో.. మహారాజు కళింగాదిత్యుడు ధ్యానమగ్నుడై ఉన్నాడు. అతను కనులు తెరిచిన తరువాత ఇచ్చే ఆదేశం కోసం ఎదురుచూస్తూ చేరువనే నిలబడి, నిరీక్షిస్తున్నాడు మంత్రి సురహివచ్చుడు.
చిలుకవాడలోని ఒక పొలంలో గల పాకలోని రహస్య భూగృహంలోకి వెళ్లకుండా ఆగిపోయినాడు పోటిసుడు. లోపలికి వెళ్లిన వామదేవుడు మళ్లీ ప్రవేశద్వారం దాకా వచ్చి పోటిసుణ్ని లోపలికి రమ్మన్నాడు. “దొరవారూ! నాకు అంతా ఆయోమయంగా ఉ�
మునిపల్లెలో సమావేశం తర్వాత మాధవుడు తన శిష్యులను జాగృతపరిచినాడు. “బుద్ధుని మహోన్నత చింతన, శాంతి స్థాపన, లోక కల్యాణ కార్యాచరణ ఈ లోకులకు తేలికగా అర్థం కావు. కొంచెం ధనం ఉన్నా జీవితాన్ని విలాసవంతంగా గడిపేందు�
సరిగ్గా అదే సమయానికి అక్కడ పోదన నగరంలో.. సిరిసత్తి మందిరంలో.. రోహ, అలసుద్ది, సిరిసత్తి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. “నీవు బెంగ పెట్టుకున్నావని నీకు తోడు ఉండటానికి సీహాను కూడా పంపమని మల్లికాగిరికి మనిషిన
“అమ్మా! మేం వెళ్లేటప్పటికే మంత్రిగారి మనుషులు ఆ ఇంటిని పసిగట్టి అక్కడికి చేరుకున్నారమ్మా!”.. తమ నిస్సహాయతను ప్రకటిస్తూ తలవంచుకున్నది సవరసత్తి దాసి. ఒక్కక్షణం భయపడ్డది సవరసత్తి. అంతలోనే ఏదో ధైర్యం ఆమె మన�
ఆ తర్వాత.. గుణము లేని నిన్ను గుణవంతు డవటంచు మెచ్చుకొంటి వృత్తి మేలుగోరి: మూర్ఖమతివి నీవు మొదటి నుండే; నీకు తగిన శాస్తి చేయదగును నాకు. (ఏమాత్రం మంచి గుణం లేని నిన్ను గుణవంతుడవని, మా వృత్తికి అది మేలు చేస్తుంద�
“శత్రువులు ఎందుకు ఏర్పడతారు? రాజ్య నిర్మాణం చేయుమని, ప్రజలను పాలించుమని, శిక్షించుమని, ఇతరులను హింసించుమని ఏ వేదం చెప్పింది? స్త్రీలను నీచంగా చూడుమని, పేదలను బానిసలుగా పరిగణించుమని ఏ దైవం బోధించినాడు?” ప�
పోదన నగరంలో.. రోహ ఆవేదన తగ్గించేందుకు మరోమారు చల్లని నీళ్లు ఇచ్చింది అలసుద్ది. నీళ్లు తాగి, కొంచెం నెమ్మదించిన తర్వాత.. “అక్కా! ఏదైనా అనుకున్న వెంటనే జరిగిపోవాలంటే అది ప్రతిసారి సాధ్యం కాదు కదమ్మా! మాట వరసక
జరిగిన కథ రోహ తన పరిచారికను మల్లికాగిరికి వెళ్లుమంటుంది. కుసుమ శ్రేష్ఠి తనకు విశ్రాంతి అవసరం లేదని, మల్లసుపర్వతం వద్దకు వెళ్లేందుకు తన సంసిద్ధత ప్రకటిస్తాడు. మాధవుని బోధనలు వింటున్న గుంపులో నుంచి ఒక యువ