జరిగిన కథ రోహ తన పరిచారికను మల్లికాగిరికి వెళ్లుమంటుంది. కుసుమ శ్రేష్ఠి తనకు విశ్రాంతి అవసరం లేదని, మల్లసుపర్వతం వద్దకు వెళ్లేందుకు తన సంసిద్ధత ప్రకటిస్తాడు. మాధవుని బోధనలు వింటున్న గుంపులో నుంచి ఒక యువ
హఠాత్తుగా మాట పడిపోయిన వామదేవుణ్ని చూసి.. అతని దృష్టి ఎక్కడ ఉన్నదో గమనించిన జయసేనుడు ఉలిక్కిపడ్డాడు. పదహారేండ్ల వయసున్న పసిమి ఛాయ గల ఓ కమలముఖి కమలముల సరస్సు పక్కనే నిలబడి, సాయంకాలపు ఎండకు కొంగును అడ్డంపె�
నిజానికి కర్ర సాయం లేకుండానే పోటీసుడు నడవగలనన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ధైర్యం కోసం, ఆపద్ధర్మంగా వాడుకునేందుకే ఊతకర్ర. ఇప్పుడు కర్రకు బదులు కమ్మనైన కొమ్మ సరసన ఉండటం అతని బలాన్ని రెండింతలు చేసింది. నామమా