ధరల పెంపుపై స్మృతిఇరానీ డొంక తిరుగుడు సమాధానం న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డివిరుస్తున్నది. ధరల పెంపునకు అంతర్జాతీయ పరిస్థితులు, అదీఇదీ అ
దేశంలో కొనసాగుతున్న ఇంధన ధరల పెంపు పెట్రోల్పై 45 పైసలు, డీజిల్పై 43 పైసల వడ్డన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదలైన ఇంధన ధరల పెంపు సోమవారం కూడా కొనసాగింది. ఆయిల్ కంపెనీలు తాజాగా లీటర్ ప�
కల్లోల లంక కొలంబోలోని అధ్యక్షుడి నివాసం ముట్టడి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు కొలంబో, మార్చి 31: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టు�
రేషన్ దుకాణాల్లో మినీ వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన వారికి వేగంగా, సునాయసంగా సిలిండర్లు అందించనున్నారు. నగరంలో మొదటగా ఒక్కో సర్కిల్లో 10 రేషన్ దుకాణాల నుంచి పైలెట్ ప్రాజెక్
మాస్కో: తీవ్ర ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా కొత్త తరహా లావాదేవీలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ముడి చమురు కొనుగోలుకు బిట్కాయిన్లు స్వీకరించేందుకు రష్యా ఆసక్తిగా ఉన్నట్లు నివేదికలు వెల్ల
సూర్యాపేట : పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై మహిళలు తిరుగుబావుటా ఎగుర వేశారు. దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధానాలపై సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నారీ �
బ్రిటన్లో ఓ యువజంట తమ గ్యాస్ బిల్లు చూసి షాక్కు గురైంది. వారు కేవలం ఒక నిమిషంలో రూ 19,416 కోట్ల విలువైన గ్యాస్ను వాడారని బిల్లులో పేర్కొనడంతో శ్యాం మాట్రం (22), మాడీ రాబర్ట్సన్ (22) కంగుతిన్నారు.
వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు గట్టి షాక్ తగిలింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై రూ.105 పెంచుతున్నట్టు చమురు సంస్థలు మంగళవారం ప్రకటించాయి. పెరిగిన ధరలు మార్చి 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపాయి
యుద్ధ ప్రభావంపై రాజన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం..చమురు, గ్యాస్ ధరలకే పరిమితం కాదని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఈ రెండు ఇంధనాలత�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. 14.2 కిలోల సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్పై రూ.25, 19 కిలోల వాణిజ్య సిలిండర్పై రూ.75ను పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో రాయితీ వంటగ్యాస్ సిలిండ�
ఏడాదిలో రూ.165.50 భారంన్యూఢిల్లీ, ఆగస్టు 17: వంటగ్యాస్ ధర మళ్లీ పెరిగింది. నాన్-సబ్సిడీ సిలిండర్ ధరను రూ.25 పెంచుతున్నట్టు పెట్రోలియం సంస్థలు ప్రకటించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ
అడ్రస్ ప్రూఫ్ లేకున్నా వలస కార్మికులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పథకంలో వలస కార్మికులు అ�
నచ్చిన ఏజెన్సీ నుంచి సిలిండర్ను తెప్పించవచ్చు త్వరలో అందుబాటులోకి సేవలు.. కేంద్రం ప్రకటన డిస్ట్రిబ్యూటర్ల మధ్య పోటీతత్వం పెంచేందుకేనని వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 10: ఇంట్లో గ్యాస్ అయిపోయింది. సిలిండర్