దక్షిణ ఢిల్లీలో సంపన్నులు ఉండే వసంత్ విహార్ ప్రాంతం అది. అక్కడ ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు కూతుర్లు చనిపోవాలని నిర్ణయించుకొన్నారు. ఇంటి తలుపులు మూసేశారు. కిటికీలన్నీ వేసుకొన్నారు. ఇంట్లో గాలి కొంచెం కూడా బయ�
సిలిండర్లలో కొంత గ్యాస్ను తస్కరించి.. నీళ్లు నింపి.. .వినియోగదారులకు సరఫరా చేస్తున్న ముగ్గురు డెలివరీ బాయ్స్ను పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్కు తరలించారు.
ధరల పెంపుపై స్మృతిఇరానీ డొంక తిరుగుడు సమాధానం న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డివిరుస్తున్నది. ధరల పెంపునకు అంతర్జాతీయ పరిస్థితులు, అదీఇదీ అ
దేశంలో కొనసాగుతున్న ఇంధన ధరల పెంపు పెట్రోల్పై 45 పైసలు, డీజిల్పై 43 పైసల వడ్డన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదలైన ఇంధన ధరల పెంపు సోమవారం కూడా కొనసాగింది. ఆయిల్ కంపెనీలు తాజాగా లీటర్ ప�
కల్లోల లంక కొలంబోలోని అధ్యక్షుడి నివాసం ముట్టడి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ పోలీసులపైకి రాళ్లు రువ్విన నిరసనకారులు భాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు కొలంబో, మార్చి 31: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టు�
రేషన్ దుకాణాల్లో మినీ వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. అవసరమైన వారికి వేగంగా, సునాయసంగా సిలిండర్లు అందించనున్నారు. నగరంలో మొదటగా ఒక్కో సర్కిల్లో 10 రేషన్ దుకాణాల నుంచి పైలెట్ ప్రాజెక్
మాస్కో: తీవ్ర ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా కొత్త తరహా లావాదేవీలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ముడి చమురు కొనుగోలుకు బిట్కాయిన్లు స్వీకరించేందుకు రష్యా ఆసక్తిగా ఉన్నట్లు నివేదికలు వెల్ల
సూర్యాపేట : పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై మహిళలు తిరుగుబావుటా ఎగుర వేశారు. దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధానాలపై సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నారీ �
బ్రిటన్లో ఓ యువజంట తమ గ్యాస్ బిల్లు చూసి షాక్కు గురైంది. వారు కేవలం ఒక నిమిషంలో రూ 19,416 కోట్ల విలువైన గ్యాస్ను వాడారని బిల్లులో పేర్కొనడంతో శ్యాం మాట్రం (22), మాడీ రాబర్ట్సన్ (22) కంగుతిన్నారు.
వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు గట్టి షాక్ తగిలింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై రూ.105 పెంచుతున్నట్టు చమురు సంస్థలు మంగళవారం ప్రకటించాయి. పెరిగిన ధరలు మార్చి 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపాయి
యుద్ధ ప్రభావంపై రాజన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం..చమురు, గ్యాస్ ధరలకే పరిమితం కాదని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఈ రెండు ఇంధనాలత�