దేశంల వేటి ధరలు పెరిగినా మిడిల్ క్లాస్కే ఎఫెక్ట్ అవుతున్నది. ఇప్పటికే నూనె ధరలు, నిత్యావసరాల ధరలు చూస్తే భయమేస్తున్నది. గతంలో ఎప్పుడో ఓసారి గ్యాస్ ధరలు పెరిగేటివి. ఇపుడు నెలకోసారి, రెన్నెళ్లకోసారి ప�
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర పెంచడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధర పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు చౌరస్తాలో నిరసన చ�
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?
దేశ సర్వముఖాభివృద్ధి కోసం 1950లో ‘పంచ’వర్ష ప్రణాళికలను తీసుకొచ్చారు. కానీ జాతి సంపదను కార్పొరేట్లకు, తన అనుయాయులకు దోచి పెట్టేందుకు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘పంచే’వర్ష ప్రణాళికకు పరోక్షంగా శ్రీ
ఆధునిక జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరూ గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్నారు. అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం, అస్తవ్యస్త జీవనశైలితో అజీర్తి, గుండెలో మంట వంటి వ్యాధులు వెంటాడుతు�
2014 ఎన్నికల్లో మోదీ గుజరాత్ మాడల్ను భూతద్దంలో చూపించారు.‘నాకు ఓటేయ్యండి దేశ స్థితిగతులను మారుస్తా. నల్లధనాన్ని ప్రతి పేదవారి ఖాతాలో వేస్తా’ అని ప్రజలను నమ్మబలికారు. యువతకు ఉద్యోగాలు, రైతుల జీవితాల్లో మ
‘కట్టెల పొయ్యి వాడొద్దు.. ఉచితంగా సిలిండర్, పొయ్యి ఇస్తాం’ అని కేంద్రం పేదలకు ఆశ చూపింది. దీంతో ప్రజలు రేషన్, ఆధార్కార్డులు అందజేసి ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు.
దక్షిణ ఢిల్లీలో సంపన్నులు ఉండే వసంత్ విహార్ ప్రాంతం అది. అక్కడ ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు కూతుర్లు చనిపోవాలని నిర్ణయించుకొన్నారు. ఇంటి తలుపులు మూసేశారు. కిటికీలన్నీ వేసుకొన్నారు. ఇంట్లో గాలి కొంచెం కూడా బయ�
సిలిండర్లలో కొంత గ్యాస్ను తస్కరించి.. నీళ్లు నింపి.. .వినియోగదారులకు సరఫరా చేస్తున్న ముగ్గురు డెలివరీ బాయ్స్ను పోలీసులు అరెస్టు చేసి..రిమాండ్కు తరలించారు.