వంటగ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని నగర సీపీ సజ్జనార్ అన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలక�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో గ్యాస్ కోసం గంటల తరబడి కస్టమర్లు నిరీక్షిస్తున్నారు. ఇంతకుముందు సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకున్న ఒకటి, రెండ్రోజుల్లో డెలివరీ అయ్యేవి.. కానీ కొన్ని రోజులుగా బుక్ �
Urea Shortage : పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. రైతులకు అత్యవసరమైన యూరియా ఉత్పత్తిపై కూడా పశ్చిమాసియా యుద్దం పంజా విసురుతోంది.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి పాతలంలో పడేసింది. ఎన్నికల ముందు అలవికాని హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అ
కీలక రంగాలు మళ్లీ నేలచూపులు చూశాయి. గత నెలకుగాను కేవలం 3 శాతం మాత్రమే వృద్ధిని కనబరించింది. ఆగస్టు నెలలో నమోదైన 6.5 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోగా, కానీ, క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 2.4 శాతంతో పోలిస్వే స్�
జిల్లాలో గ్యాస్ సబ్సిడీకి కాంగ్రెస్ సర్కార్ రాంరాం చెప్పినట్లే. సబ్సిడీ డబ్బులు కొందరి ఖాతాల్లోనే జమ చేస్తూ మరికొందరికి మొం డిచెయ్యి చూపిస్తోంది. బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయకుండా మోసగిస్తోంది.
వండుకుని తినగా మిగిలిన ఆహార వ్యర్థాలనే గ్యాస్గా మార్చి వంట చేస్తున్నారు. ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసి ఏకంగా 400 మందికి సరిపడా ఆహారాన్ని వండుతున్నారు.
AC Explodes | ఏసీ కంప్రెసర్లో గ్యాస్ నింపుతుండగా అది పేలింది. (AC Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
mla adluri | ధర్మారం, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, సిలిండర్ గ్యాస్ ధరలు పెంచి మోసం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు.
వంటింట్లో గ్యాస్ మంట భగ్గుమంది. డొమెస్టిక్ ఎల్పీజీ ధరను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచడంతో సామాన్యులు, పేదలపై మరింత భారం పడింది. ఓపక్క పెరిగిన నిత్యావసరాలతో కుదేలైన పేద, మధ్య తరగతి ప్రజలపై మోదీ సర్కారు గ�
‘మీకు గ్యాస్ రావాలంటే మ్యాండేటరీ ఫీజుతోపాటు కలెక్షన్ ఎమౌంట్ ఇవ్వాలి.. అది కూడా పెద్దగా లేదులే.. ఒక్క సిలిండర్కు జస్ట్ రూ.236’ ఇది నల్లగొండ జిల్లాలో హెచ్పీ గ్యాస్ సిబ్బంది పేరుతో ఒక బృందం నుంచి వినిపి
గ్యాస్ లీకై రెం డిళ్లు దగ్ధం కాగా, యువతి పెండ్లి, ఇంటి నిర్మా ణం కోసం దాచుకున్న డబ్బులు, బంగారం కాలిపోయిన ఘటన చెన్నూర్ మండలం ఆస్నాద్లో సోమవారం జరిగింది.
శరీర ఆరోగ్యానికి తగినంతగా ఫైబర్తో కూడిన ఆహారం తీసుకోవడం కీలకం. జీర్ణక్రియ సాఫీగా సాగడం నుంచి కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడం వరకూ ఫైబర్ ఎన్నో శరీర ధర్మాలను చక్కబెడు�