ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలు వాటి పాత క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించడంతో దేశంలోని వివిధ నగరాల్లో సీఎన్జీ గ్యాస్ ధరలు తగ్గనున్నాయి.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లలోకి రీఫిలింగ్ చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు.
వాతావరణ మార్పులతో సంభవించే పర్యావరణ విపరిణామాలను తప్పించేందుకు మానవాళికి చివరిగా ఇంకా ఒక అవకాశం మిగిలి ఉన్నదని, అయితే అందుకు కర్బన ఉద్గారాలను బాగా తగ్గించి, శిలాజ ఇంధనాల వాడకాన్ని 2035 నాటికి మూడింట రెండొ
Indonesia | ఇండోనేషియాలోని (Indonesia) జావా ద్వీపంలో (Java island) ఉన్న మౌంట్ మెరాపీ (Mount Merapi volcano) అనే అగ్నిపర్వతం విస్ఫోటనం (Eruption) చెందింది. అగ్నిపర్వత ముఖద్వారం నుంచి భారీగా లావా (lava), బూడిద, వేడి వాయువులు (gas clouds) వెలువడుతున్నాయి.
LPG Gas Cylinder | వంటగ్యాస్ సరఫరా ఏమో కానీ దారుణమైన దోపిడీ కొనసాగుతున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరచూ సిలిండర్ రేట్లను పెంచుతూ వాతలు పెడుతున్నది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు సైతం వినియోగదారులను నిలువునా దోచు
వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం బీఆర్ఎ
ప్రతి పేద కుటుంబానికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నది. కానీ, సిలిండర్ ధరలను మాత్రం అమాంతం పెంచి చుక్కలు చూపిస్తున్నది. సమయం సందర్భం లేకుండా.. భారం మోపుతున్నది. తాజాగా �
దేశంల వేటి ధరలు పెరిగినా మిడిల్ క్లాస్కే ఎఫెక్ట్ అవుతున్నది. ఇప్పటికే నూనె ధరలు, నిత్యావసరాల ధరలు చూస్తే భయమేస్తున్నది. గతంలో ఎప్పుడో ఓసారి గ్యాస్ ధరలు పెరిగేటివి. ఇపుడు నెలకోసారి, రెన్నెళ్లకోసారి ప�
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధర పెంచడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ ధర పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్ బోర్డు చౌరస్తాలో నిరసన చ�
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?
దేశ సర్వముఖాభివృద్ధి కోసం 1950లో ‘పంచ’వర్ష ప్రణాళికలను తీసుకొచ్చారు. కానీ జాతి సంపదను కార్పొరేట్లకు, తన అనుయాయులకు దోచి పెట్టేందుకు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘పంచే’వర్ష ప్రణాళికకు పరోక్షంగా శ్రీ
ఆధునిక జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరూ గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధపడుతున్నారు. అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం, అస్తవ్యస్త జీవనశైలితో అజీర్తి, గుండెలో మంట వంటి వ్యాధులు వెంటాడుతు�