సామ్రాజ్యవాదం దురాక్రమనే లక్ష్యంగా అమెరికా దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారిన ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుడు జియోనిస్ట్ ఇరాన్ పై దాడి చేయడం అంతర్జాతీయ హక్కుల ఉల్లంఘన అని, తక్షణమే యుద్దా
Naga Shourya | పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమస్య ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని హోటల్ మరియు రెస్టారెంట్ రంగంపై తీవ్ర ప్రభా�
నగరంలో వాహన ఎల్పీజీ గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. యుద్ధ ప్రభావంతో ఇరాన్ దిగుమతులు నిలిచిపోయాయి. అయితే ఇప్పటి వరకు గ్యాస్ కొరత లేనప్పటికీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ బంక్లు కృత్రిమంగా కొరత స
ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారత్పైనా పడింది. ఇప్పటికే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు సతమతమవుతుండగా, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు మరింత ఆందోళనకు గురిచేస�
వంటగ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని నగర సీపీ సజ్జనార్ అన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలక�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో గ్యాస్ కోసం గంటల తరబడి కస్టమర్లు నిరీక్షిస్తున్నారు. ఇంతకుముందు సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకున్న ఒకటి, రెండ్రోజుల్లో డెలివరీ అయ్యేవి.. కానీ కొన్ని రోజులుగా బుక్ �
Urea Shortage : పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. రైతులకు అత్యవసరమైన యూరియా ఉత్పత్తిపై కూడా పశ్చిమాసియా యుద్దం పంజా విసురుతోంది.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి పాతలంలో పడేసింది. ఎన్నికల ముందు అలవికాని హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అ
కీలక రంగాలు మళ్లీ నేలచూపులు చూశాయి. గత నెలకుగాను కేవలం 3 శాతం మాత్రమే వృద్ధిని కనబరించింది. ఆగస్టు నెలలో నమోదైన 6.5 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోగా, కానీ, క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 2.4 శాతంతో పోలిస్వే స్�
జిల్లాలో గ్యాస్ సబ్సిడీకి కాంగ్రెస్ సర్కార్ రాంరాం చెప్పినట్లే. సబ్సిడీ డబ్బులు కొందరి ఖాతాల్లోనే జమ చేస్తూ మరికొందరికి మొం డిచెయ్యి చూపిస్తోంది. బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయకుండా మోసగిస్తోంది.
వండుకుని తినగా మిగిలిన ఆహార వ్యర్థాలనే గ్యాస్గా మార్చి వంట చేస్తున్నారు. ఆహార వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేసి ఏకంగా 400 మందికి సరిపడా ఆహారాన్ని వండుతున్నారు.
AC Explodes | ఏసీ కంప్రెసర్లో గ్యాస్ నింపుతుండగా అది పేలింది. (AC Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
mla adluri | ధర్మారం, ఏప్రిల్ 10: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పెట్రోల్, సిలిండర్ గ్యాస్ ధరలు పెంచి మోసం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు.
వంటింట్లో గ్యాస్ మంట భగ్గుమంది. డొమెస్టిక్ ఎల్పీజీ ధరను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచడంతో సామాన్యులు, పేదలపై మరింత భారం పడింది. ఓపక్క పెరిగిన నిత్యావసరాలతో కుదేలైన పేద, మధ్య తరగతి ప్రజలపై మోదీ సర్కారు గ�
‘మీకు గ్యాస్ రావాలంటే మ్యాండేటరీ ఫీజుతోపాటు కలెక్షన్ ఎమౌంట్ ఇవ్వాలి.. అది కూడా పెద్దగా లేదులే.. ఒక్క సిలిండర్కు జస్ట్ రూ.236’ ఇది నల్లగొండ జిల్లాలో హెచ్పీ గ్యాస్ సిబ్బంది పేరుతో ఒక బృందం నుంచి వినిపి