ఇరాన్-ఇజ్రాయిల్ వార్ గురించి
ఇలియ్డ్ ఒడిస్సీ గురించి
పుంఖానుపుంఖాలుగా కవిత్వాలు రాసే ఓ కవీ!
ఒక్కసారి గ్యాస్ సిలిండర్ని
స్టవ్కి ఫిక్స్ చేసి చూడు..అదీ కవిత్వమే
ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.
ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. తిరుపల్లి, వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట గల గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం వచ్చిన వినియోగదారులకు నిరాశే ఎదురవుతున్నది. నో స్టాక్ బోర్డులు దర
పెద్ద హోటళ్ల నుంచి గల్లీలోని చిన్న మిర్చిబండి వరకు.. ఏ హోటల్కు వెళ్లినా, హాస్టల్ సందర్శించినా, పాఠశాలకు వెళ్లినా పొగ కమ్మిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
గ్యాస్ సిలిండర్ కొరత ఆహార రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఓ వైపు గ్యాస్ సరిపడా ఉందని ప్రజలు ఆందోళన చెందొద్దని సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భయానకంగా ఉన్నా�
గ్యాస్ కష్టాలు ఇప్పట్లో తొలిగేలా లేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లో గ్యాస్ మంటలు పుట్టిస్తున్నది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ సకాలంలో రాకపోవడంతో ఎల్పీజీ కొరత తీవ్రమైనట్లు త�
ఆదిలాబాద్ జిల్లాలో పండుగల వేళ ప్రజలు వంట గ్యా స్కు ఇబ్బందులు పడుతున్నారు. పిండి వంటలతోపాటు రుచికరమైన భోజనం చేసుకొనేవారికి గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తున్నది.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వంటింటిని సైతం తాకింది. ముడి చమురు, ఎల్పీజీ సరఫరాపై ఏర్పడిన అంతరాయం కారణంగా గ్యాస్ ధర పెరగడం, సరఫరాలో కోతలు విధించడంతో వినియోగదారులు, వ్యాపారు
ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. మూడో రోజైన సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపెల్లిలో గల గ్యాస్ ఏజెన్సీ వద్దకు వినియోగదారులు భారీగా తరలివచ్చారు.
ఆదిలాబాద్ పట్టణవాసులను వంటగ్యాస్ కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లిలో గల ఓ గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రజలు బారులుదీరారు.
Gas Cylinder | దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల దందా కొనసాగుతోంది. ఇదే అదనుగా భావిస్తున్న దొంగలు ఈ సారి తమ టార్గెట్ ఓన్లీ గ్యాస్ సిలిండర్లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఆదిలాబాద్ పట్టణ ప్రజలు వంటగ్యాస్ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఐ రోడ్ లో గల ఓ గ్యాస్ ఏజెన్సీ ముందు శుక్రవా రం ప్రజలు గ్యాస్ సిలిండర్లతో పెద్ద సం ఖ్యలో బారులు
రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి కొరత లేదని, వినియోగదారుల అవసరాల మేరకు గ్యాస్ అందుబాటులో ఉన్నదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
దేశ పౌరులు బంగారం, వెండే కాదు.. గ్యాస్ సిలిండర్లు కూడా భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడేలా ఉంది. తీవ్ర కొరతతో బ్లాక్మార్కెట్లో గ్యాస్ ధర భగ్గుమంటుండటంతో ఇప్పుడు దేశంలో గ్యాస్ సిలిండర్�