గుట్టుచప్పుడు కాకుండా సరఫరా అవుతున్న ఎండు గంజాయిని బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 41 కిలోల గంజాయి, ఒక కారు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇద్దరు అంతర్రా ష్ట్ర గంజాయి స్మగ్లర్లను మావల పోలీసులు అరెస్ట్ చేశారు. మావల పోలీస్స్టేషన్లో ఆదిలాబాద్ గ్రామీణ సీఐ రఘుపతి గురువారం వివరాలు వెల్లడించారు.
మండల కేంద్రంలో గంజా లయి విక్రయిస్తుండగా ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు కమ్మర్పల్లిలో సమావేశం ఏర్పాటు చేసి వ
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వీరి నుంచి రూ. 2.80 లక్షల విలువైన 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
గంజాయి తాగుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సై గోపి స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో వెల్లడించారు.
పట్టణంలో గంజాయి తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. మాదన్నపేట రోడ్డులోని ఆర్యవైశ్య శ్మశాన వాటిక వద్ద గంజాయి తాగుతున్నారనే సమాచారంతో
జిల్లాలో గంజాయి మహమ్మారిని అంతమొందించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దన�
జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలో నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జడ్చర్ల కోర్టులో హాజరుపర్చినట్లు గురువారం జడ్చర్ల అబ్కారీ పోలీసులు తెలిపారు.