మండల కేంద్రంలో గంజా లయి విక్రయిస్తుండగా ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు కమ్మర్పల్లిలో సమావేశం ఏర్పాటు చేసి వ
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. వీరి నుంచి రూ. 2.80 లక్షల విలువైన 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
గంజాయి తాగుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్సై గోపి స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో వెల్లడించారు.
పట్టణంలో గంజాయి తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. మాదన్నపేట రోడ్డులోని ఆర్యవైశ్య శ్మశాన వాటిక వద్ద గంజాయి తాగుతున్నారనే సమాచారంతో
జిల్లాలో గంజాయి మహమ్మారిని అంతమొందించాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దన�
జడ్చర్ల రైల్వేస్టేషన్ సమీపంలో నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జడ్చర్ల కోర్టులో హాజరుపర్చినట్లు గురువారం జడ్చర్ల అబ్కారీ పోలీసులు తెలిపారు.
జిల్లాలో నేరాల సంఖ్య తగ్గినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2022 వార్షిక క్రైమ్ బులెటిన్ను ఆమె విడుదల చేశారు.
tamil nadu | గంజాయి సేవించి ఇంటికి వచ్చిన భర్త.. భార్యతో గొడవపడ్డాడు. సహనం కోల్పోయిన భర్త, తన భార్య, ఐదుగురు పిల్లలను గొడ్డలితో అతి కిరాతకంగా నరికేశాడు. ఆ తర్వాత తాను ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహ�
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, మంగళ్హాట్ పోలీసులు అరెస్ట్ చేసి.. పెద్ద మొత్తంలో సరుకును స్వాధీనం చేసుకున్నారు.