వానకాలం సీజన్లో ఎవరైనా రైతులు గంజాయి సాగు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు రైతుబంధును నిలిపివేస్తామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో తన కార్యాలయ ఛాంబర్లో పోలీస్, ఎక్సైజ్, అటవ�
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా అధికారులు 8,946 కిలోల నారోటిక్స్ డ్రగ్స్ సహా సైకోట్రోపిక్ పదార్థాలను దుండిగల్ ప్రాంతంలో ధ్వంసం చేశారు.
మాదక ద్రవ్యాలకు యువత బానిసవుతున్నది. చిన్న వయసులోనే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నది. మారుమూల ప్రాంతాల్లో గంజాయి భూతం జడలు విప్పుతున్నది. విద్యార్ధుల జీవితాలను మత్తులో ముంచేస్తున్నది.
Men Forced Horse To Smoke | ఇద్దరు వ్యక్తులు ఒక గుర్రంతో బలవంతంగా సిగరెట్ తాగించారు (Men Forced Horse To Smoke). ఆ సిగరెట్ గంజాయితో కూడి ఉన్నట్లు కొందరు అనుమానించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ఇన్నోవా వాహనంలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. రూ. 1.2 కోట్ల విలువైన 450 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్�
Nallagonda | నల్లగొండ : నల్లగొండ జిల్లా పరిధిలోని కేతెపల్లిలో 103 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. సీఐ సుధీర్కుమార్, ఎస్ఐ రవికుమార్ కథనం ప్రకారం..�
ఇతర రాష్ర్టాల నుంచి నిషేధిత గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎస్వోటీ,ఆర్సీపురం పోలీసులు సంయుక్తంగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్(హెచ్న్యూ), లంగర్హౌస్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన 200 కిలోల
కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. తాజాగా ఆ రైలులో గంజాయి తరలుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఉదయం మధిర ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్, జీఆర్పీ
నగరంలో గంజాయి విక్రయించే వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన ఇద్దరు యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తూ యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్నారు.