ఒరిస్సా కేంద్రం గా హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని శంషాబాద్ జోన్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను సూపరింటెండెంట్ సత్యనారాయణ వెల్లడించ�
హైదరాబాద్లో మరోసారి గంజాయి (Ganja) భారీగా పట్టుబడింది. బస్సుల్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు సీజ్చేశారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
నార్త్జోన్ టాస్క్ఫోర్స్, బోయిన్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మంగళవారం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఉత్తర మండల అదనపు డీసీపీ మధుసూదన్ ర�
న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ శ్రీబాల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన సురీ లీల నవీన్ సాయి 2019లో పంజాబ్
Hyderabad | మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించేందుకు ఓ యువతి కుట్ర చేసింది. కొన్నాళ్లుగా తనను దూరం పెడుతున్నాడనే కోపంతోనే గంజాయి కేసులో అతన్ని ఇరికించేందుకు యువతి కుట్ర చేసినట్లు పోలీసుల విచారణల�
గంజాయి దందా చేస్తున్న ఇద్దరిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.5.5లక్షల విలువజేసే 100 కిలోల గంజాయి, కారు, ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Police seized Ganja | అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని(Ganja )పోలీసులు(Police seized) పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుంచి కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా (Rangareddy ) మొయినాబా
సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని జహీరాబాద్ మండలం బూజ్నేల్లి సమీపంలో ఓ కారు (TS07EZ 7397) బోల్తా పడింది.
కారులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని హయత్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పట్టుబడిన నిందితుడి నుంచి రూ. 25 లక్షల విలువజేసే 87.6 కేజీల గంజాయి, కారు, సెల్ఫోన్ను స్వాధీనం �
Ganja smuggling | అక్రమ మార్గంలో త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని(Ganja) తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ హె
అక్రమంగా తరలిస్తున్న రూ.2.51 లక్షల విలువైన గంజాయి, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని హయత్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి.లక్ష్మణ్గౌడ్ తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా రూ.7లక్షల విలువ చేసే 22.226 కిలోల గంజాయి, 47.70 లీటర్ల అక్రమ మద్యం సీజ్ చేశారు. అంతే �