Hyderabad | హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో గంజాయి కలకలం రేపింది. ఆరుగురు మెడికోలు గంజాయి సేవిస్తున్నట్లుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు మెడికోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇద్దరు డ్రగ
Telangana | రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రక
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాల్లోని పలు సెక్షన్ల కింద తెలంగాణలో తొలిరోజు 89 కేసులు నమోదైనట్లు సీఐడీ డీజీ శిఖాగోయెల్ తెలిపారు.
Telangana | కొత్తగా అమలులోకి వచ్చిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ (ఎన్డీపీఎస్) కింద మేడ్చల్ ఎక్సైజ్ ఈఎస్ పరిధిలో తొలి కేసు నమోదైంది.
సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన నవీన్నాయక్ చిన్ననాటి నుంచి చదువులో ముందుండేవాడు. జేఈఈలో ఆలిండియా 800 ర్యాంకు సాధించి త్రిసూర్లోని నిట్ కళాశాలలో బీటెక్లో చేరాడు.
Ganja Seize | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 280 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
జిల్లాలో గంజాయి, డ్రగ్స్తోపాటు ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తానని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. 2016 బ్యాచ్కు చెందిన శరత్చంద్ర పవార్ మంగళవారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరిం�
Ganja | రాష్ట్రంలో గంజాయి(Ganja) కట్టడికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అక్రమార్కులు ఏదో ఒక విధంగా గంజాయి అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా
హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. నగరంలోని కూకట్పల్లిలో ఉన్న శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 3 గ్రాములు ఎంఎంబీఏ మాదకద్రవ్యాన్న
నల్లగొండ జిల్లావ్యాప్తంగా పట్టుబడిన రూ.5.10 కోట్ల విలువైన 2,043 కిలోల గంజాయికి పోలీసులు నిప్పు పెట్టారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 39 కేసుల్లో దీన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్లో మరోసారి గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలోని ఏపీహెచ్బీ కాలనీలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు సీజ్చేశారు. గంజాయి అమ్ముతున్న యువకుడిని అరెస్టు చేశారు.