షాద్నగర్ పట్టణంలో గంజాయిని చాక్లెట్ల రూపంలో తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని, మరో ఇద్దరిని షాద్నగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు
Nizamsagar | కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. గంజాయి సాగుచేస్తున్నారనే సమాచారంతో ఆబ్కారి అధికారులు నిజాంసాగర్ మండలం సంగీతంలో
గోదాముల్లో నిల్వ ఉంచిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని యూపీ పోలీసులు కోర్టుకు చెప్పుకొచ్చారు. పోలీసుల కథ నమ్మని కోర్టు సాక్ష్యాధారాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యూపీలోని మథుర జిల్లాలో రెండు వేర్�
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రూరల్ పోలీసులు అరెస్టు చేసి రూ.33లక్షల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.
Hayat Nagar | హయత్నగర్లో భారీగా గంజాయి పట్టుబడింది. 1300 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న డీసీఎం వాహనంతో పాటు రెండు మొబైల్ ఫోన్లన
Ganja | హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి ముంబైకి గంజాయిని
భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్దనుంచి 71.620 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గురువారం శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ కథనం
Ganja | హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. గంజాయిని సరఫరా చేస్తున్న ఆరుగురు సంభ్యుల ముఠాను మల్కాజిగిరి జోన్ పోలీసులు అరెస్టు చేశారు.
మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం ఉప్పల్ భగాయత్లోని రాఘవేంద్ర కాలనీలో 440 కిలోల గంజాయి పొడిని సోమవారం రాత్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. కోటి ఉంటుందని చెప్పా�