జిల్లాలో నేరాల సంఖ్య తగ్గినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 2022 వార్షిక క్రైమ్ బులెటిన్ను ఆమె విడుదల చేశారు.
tamil nadu | గంజాయి సేవించి ఇంటికి వచ్చిన భర్త.. భార్యతో గొడవపడ్డాడు. సహనం కోల్పోయిన భర్త, తన భార్య, ఐదుగురు పిల్లలను గొడ్డలితో అతి కిరాతకంగా నరికేశాడు. ఆ తర్వాత తాను ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహ�
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, మంగళ్హాట్ పోలీసులు అరెస్ట్ చేసి.. పెద్ద మొత్తంలో సరుకును స్వాధీనం చేసుకున్నారు.
షాద్నగర్ పట్టణంలో గంజాయిని చాక్లెట్ల రూపంలో తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని, మరో ఇద్దరిని షాద్నగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు
Nizamsagar | కామారెడ్డి జిల్లా నిజాంసాగర్లో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. గంజాయి సాగుచేస్తున్నారనే సమాచారంతో ఆబ్కారి అధికారులు నిజాంసాగర్ మండలం సంగీతంలో
గోదాముల్లో నిల్వ ఉంచిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని యూపీ పోలీసులు కోర్టుకు చెప్పుకొచ్చారు. పోలీసుల కథ నమ్మని కోర్టు సాక్ష్యాధారాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యూపీలోని మథుర జిల్లాలో రెండు వేర్�
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రూరల్ పోలీసులు అరెస్టు చేసి రూ.33లక్షల విలువగల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.
Hayat Nagar | హయత్నగర్లో భారీగా గంజాయి పట్టుబడింది. 1300 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్న డీసీఎం వాహనంతో పాటు రెండు మొబైల్ ఫోన్లన
Ganja | హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి ముంబైకి గంజాయిని