హైదరాబాద్ : ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పబ్లో పట్టుబడిన వారిలో 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. డ్రగ్స్ తీసుకున్న ఆ 20 మందికి నోటీసులు ఇచ్�
హైదరాబాద్ : హైదరాబాద్లో అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న వారి పట్ల నిఘా పెంచిన పోలీసులు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి
జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్�
ఖమ్మం: "విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని , వారికి మంచి భవిష్యత్ ఉందని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సూ�
పెద్దేముల్ : నాటు సారా తాయారు చేస్తున్న పన్నెండు మందిని తాసిల్దార్ ముందు బైండోవర్ చేసిన సంఘటన మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వం గంజాయి, గుడుంబా(నాటు సారా) నిర�
వికారాబాద్ : గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ పురపాలక కార్యాలయంలోని మున్సిపల్ చైర్పర్సన్ అధ్�
Karimganj | అసోంలోని కరీంగంజ్ (karimganj) జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. త్రిపుర సరిహద్దులకు సమీపంలో ట్రక్కులో తరలిస్తున్న 2360 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం
సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు మండలం రుద్రారం వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ముత్తంగి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. తనిఖీల వద్ద ఆపకుండా ఓ కారు వెళ్లిపోయింది. దీంతో ఆ కా�
Ganja | డ్రగ్స్ రాకెట్ను మాదాపూర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 265 కిలోల
అందమైన పల్లెటూరు. హఠాత్తుగా ఆ ఊరిలో ఓ ఇంటికి నిప్పంటుకున్నది. నిప్పంటుకున్న ఇంటి యజమాని మాత్రమే ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఊరిలోని మిగతా ప్రజలంతా తమ తమ ఇండ్ల వద్ద బకెట్లలో నీళ్లు పెట్టుకొని సిద్ధం
Ganja | యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయితోపాటు నార్మోటిక్ డ్రగ్స్ తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 294 కిలోల గంజాయి
Hyderabad | నగరంలోని వనస్థలిపురంలో రాచకొండ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ(ఆంధ్రా - ఒడిశా సరిహద్దు) నుంచి రాష్ట్రానికి తరలిస్తుండగా, పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. గంజాయిన�
Sangareddy | Sangareddyలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి రవాణాకు సంబంధించి పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు సంగారెడ్డిలో (Sangareddy) వాహనాల తనిఖీ