భద్రాచలం, మే 21 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో 292 కిలోల గంజాయిని పట్టుకున్నారు. భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్సీసా బేగం తెలిపిన వివరాల ప్రకారం.. కారులో గంజాయిని తరలిస్తున్నరన్న విశ్వసనీ
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలంలో (Bhadrachalam) ఆబ్కారీశాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏపీ నుంచి వస్తున్న కారులో గంజాయి ప్యాకెట్లు లభించాయి.
Ganja | హైదరాబాద్లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి (Ganja) పట్టుబడింది. నగర శివార్లలోని హయత్నగర్ పోలీస్స్టేన్ పరిధిలో ఉన్న పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ వద్ద ఎస్వోటీ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు.
Ganja | హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు సైబరాబాద్లో పట్టుకున్నారు. ముఠాలో ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు.
హైదరాబాద్ : హైదరాబాద్లోని బాలానగర్లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో 246 కిలోల గంజాయి తరలిస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. మెదక్ జిల్లాలోని రాయిక�
Ganja | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ గంజాయి (Ganja) పట్టుబడింది. సారపాకలోని భద్రాచలం వంతెన సమీపంలో గంజాయిని తరలిస్తున్న కారు అదుతప్పి బోల్తాపడింది. దీంతో కారులోని గంజాయి బయటపడింది.
హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో గంజాయి సరఫరా చేస్తున్న వారి పట్ల నిఘా పెంచిన పోలీసులు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ పరిధి�
మేడ్చల్ మల్కాజ్గిరి : మేడ్చల్ పరిధిలోని దూలపల్లిలో జిల్లా ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోఓ ముగ్గురు వ్యక్తుల నుంచి 14.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా
హైదరాబాద్ : ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పబ్లో పట్టుబడిన వారిలో 20 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. డ్రగ్స్ తీసుకున్న ఆ 20 మందికి నోటీసులు ఇచ్�
హైదరాబాద్ : హైదరాబాద్లో అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న వారి పట్ల నిఘా పెంచిన పోలీసులు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి
జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్�
ఖమ్మం: "విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని , వారికి మంచి భవిష్యత్ ఉందని, తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు సూ�
పెద్దేముల్ : నాటు సారా తాయారు చేస్తున్న పన్నెండు మందిని తాసిల్దార్ ముందు బైండోవర్ చేసిన సంఘటన మండల పరిధిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వం గంజాయి, గుడుంబా(నాటు సారా) నిర�