వికారాబాద్ : గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ పురపాలక కార్యాలయంలోని మున్సిపల్ చైర్పర్సన్ అధ్�
Karimganj | అసోంలోని కరీంగంజ్ (karimganj) జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. త్రిపుర సరిహద్దులకు సమీపంలో ట్రక్కులో తరలిస్తున్న 2360 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం
సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు మండలం రుద్రారం వద్ద పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ముత్తంగి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. తనిఖీల వద్ద ఆపకుండా ఓ కారు వెళ్లిపోయింది. దీంతో ఆ కా�
Ganja | డ్రగ్స్ రాకెట్ను మాదాపూర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 265 కిలోల
అందమైన పల్లెటూరు. హఠాత్తుగా ఆ ఊరిలో ఓ ఇంటికి నిప్పంటుకున్నది. నిప్పంటుకున్న ఇంటి యజమాని మాత్రమే ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఊరిలోని మిగతా ప్రజలంతా తమ తమ ఇండ్ల వద్ద బకెట్లలో నీళ్లు పెట్టుకొని సిద్ధం
Ganja | యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయితోపాటు నార్మోటిక్ డ్రగ్స్ తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 294 కిలోల గంజాయి
Hyderabad | నగరంలోని వనస్థలిపురంలో రాచకొండ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏవోబీ(ఆంధ్రా - ఒడిశా సరిహద్దు) నుంచి రాష్ట్రానికి తరలిస్తుండగా, పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. గంజాయిన�
Sangareddy | Sangareddyలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి రవాణాకు సంబంధించి పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు సంగారెడ్డిలో (Sangareddy) వాహనాల తనిఖీ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గంజాయి విక్రయదారులు రోజుకో అడ్డదారిని తొక్కుతున్నారు. ఎలాగైనా అతి తక్కువ సమయంలో కోట్లకుపడగలెత్తాలనే ఉద్దేశంతో రోడ్డు, ఇతర మార్గాల్లో గంజాయిని సరఫరా చేస్తున్న విక్రయదారులు ప్�
Ganja | రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలో 1820 కిలోల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందని
Hyderabad | మాదాపూర్, బాలానగర్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా మాద్రక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 11 మందిని బుధవారం అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్�
Konark Express | ఒడిశా నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయి తరలిస్తున్నట్టు జీఆర్పీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు రాగానే జీఆర్పీ పోలీసులు �