ఒడిశా నుంచి హైదరాబాద్కు ప్రైవే ట్ ట్రావెల్స్లో అక్రమంగా తరలిస్తున్న 41.01 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది.
ఒరిస్సా కేంద్రంగా నగరంలో గంజాయి వ్యాపారం చేస్తున్న గంజాయి డాన్ బజరంగ్ రేణుక బాయ్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 14.135 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పేపర్ బోర్డు వెస్ట్ గేట్ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 525 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
భీమ్గల్ మండలంలోని సంతోష్నగర్ తండా సమీపంలో ఎక్సైజ్ ఏసీ ఎన్ఫోర్స్మెంట్ బృందం శుక్రవారం దాడులు నిర్వహించి గంజాయి ని పట్టుకుంది. భీమ్గల్ కు చెందిన షేక్ మజాస్ గంజాయి తరలిస్తూ ఎన్ఫోర్స్మెంట్�
భద్రాచలంలో గంజాయిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై శ్రీహరిరావు భద్రాచలంలో విలేకరులకు తెలిపిన వివరాలు.. కూనవరం నుంచి భద్రాచలం వెళ్లే రోడ్
రెండు వాహనాల్లో ఒడిశా నుం చి మహారాష్ట్రకు తరలిస్తున్న 260 కిలోల ఎండు గంజాయిని మంగళవారం రాత్రి పట్టుకున్నట్లు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ సీఐ సుమన్ కుమార్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి
ఒడిశా రాష్ట్రం నుంచి పాల్వంచ మీదుగా రూ.53 లక్షల విలువైన 106 కేజీల గంజాయిని, మారణాయుధాలను కేరళలోని కొచ్చికి తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శా�
ప్రముఖ గాయకుడు రాజాదిత్యాన్ అరెస్టయ్యారు. వ్యసనాలకు అలవాటుపడి.. సులువుగా డబ్బు సంపాదించే క్రమంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతూ.. ఆబ్కారీ పోలీసులకు చిక్కారు. నిందితుడి వద్ద నుంచి 4.250 కిలోల గంజాయి, సెల్ఫోన్
పోలీసులు ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ డ్రగ్స్, గంజాయి రవాణా అవుతూనే ఉన్నాయి. ఈ సారి సినిమా లెవల్లో.. ముందు ఇన్నోవా కారు కాన్వాయ్ వెళ్తుండగా.. వెనుక డీసీఎం వాహనంలో భారీగా గంజాయిని సప్లయ్ చేయబోయి అ
గంజాయి విక్రయిస్తూ, తాగుతున్న 10మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.83,500 విలువ గల 3.340 కిలోల గంజాయి, 10 సెల్ఫోన్లు, రూ.9,500 నగదును స్వాధీనం చేసుకున్నామని, ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు నల్లగొండ డీఎస్
డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న మహిళను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి 2.06గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్�
రులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రూ.6.5 లక్షల విలువైన గంజాయితో పాటు డీసీఎం వ్యాన్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లి, రాంపల్లి ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచ�