ఒడిశా రాష్ట్రం నుంచి పాల్వంచ మీదుగా రూ.53 లక్షల విలువైన 106 కేజీల గంజాయిని, మారణాయుధాలను కేరళలోని కొచ్చికి తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శా�
ప్రముఖ గాయకుడు రాజాదిత్యాన్ అరెస్టయ్యారు. వ్యసనాలకు అలవాటుపడి.. సులువుగా డబ్బు సంపాదించే క్రమంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతూ.. ఆబ్కారీ పోలీసులకు చిక్కారు. నిందితుడి వద్ద నుంచి 4.250 కిలోల గంజాయి, సెల్ఫోన్
పోలీసులు ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ డ్రగ్స్, గంజాయి రవాణా అవుతూనే ఉన్నాయి. ఈ సారి సినిమా లెవల్లో.. ముందు ఇన్నోవా కారు కాన్వాయ్ వెళ్తుండగా.. వెనుక డీసీఎం వాహనంలో భారీగా గంజాయిని సప్లయ్ చేయబోయి అ
గంజాయి విక్రయిస్తూ, తాగుతున్న 10మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.83,500 విలువ గల 3.340 కిలోల గంజాయి, 10 సెల్ఫోన్లు, రూ.9,500 నగదును స్వాధీనం చేసుకున్నామని, ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు నల్లగొండ డీఎస్
డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న మహిళను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి 2.06గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్�
రులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో రూ.6.5 లక్షల విలువైన గంజాయితో పాటు డీసీఎం వ్యాన్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చర్లపల్లి, రాంపల్లి ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచ�
గ్రేటర్లో మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై ఆబ్కారీ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. నాంపల్లి, ఆబ్కారీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎక్సైజ్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, రంగారెడ్డి జి�
అనుమానం రాకుండా కార్లలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను వరంగల్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రూ.73 లక్షల విలువ చేసే 147.3 కిలోల గంజాయితో పాటు రెం డు కార్లు, మ�
సీసీఎస్, జహీరాబాద్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి రూ.20 లక్షల విలువ గల 80 కిలోల గంజాయిని పట్టుకున్నారు. చిరాగ్పల్లి ఎస్సై రాజేందర్రెడ్డి, సీసీఎస్ పోలీసు అధికారులు, సిబ్బంది కలిసి మాడ్గి గ్రామ చౌరస్�
Ganja Seized | చిరాగ్పల్లి ఎస్ఐ కే రాజేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి మాడ్గి టి-రోడ్డు వద్ద జాతీయ రహదారి-65 ప్రక్కన వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. హైదరాబాద్ వైపు నుండి కర్ణాటక వైపు అనుమానాస్పదంగా వస్తున్న ఒక టాటా
ధనార్జనే ధ్యేయంగా కొన్ని మత్తు మాఫియాలు యథేచ్ఛగా గంజాయి వ్యాపారం నిర్వహిస్తూ లక్షలు, కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాయి. పోలీసులు, ఆబ్కారీ అధికారులు, టీజీన్యాబ్ అధికారులు ఎన్ని దాడులు జరిపినా, ఎంత నిఘా ప
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆబ్కారీ పోలీసులు దాడులు జరిపి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.3.5లక్షల విలువజేసే 5.260 కిలోల గంజాయితో పాటు కారు, సెల�
అక్రమంగా గంజాయిని రవాణా చేయడంతో పాటు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.