కరీంనగర్లో ఈ నెల 12న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ కదనభేరి బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్
‘ఒక్కరిని మీరు తీసుకెళ్తే పది మంది మాకొస్తరు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ దైవసమానులని, ఒక్క ఎమ్
Gangula Kamalakar | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ(Congress)లో చేరరు అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) స్పష్టం చేశారు.
అత్యధిక ఓటర్లున్న కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ గడ్డపై గంగుల కమలాకర్ చరిత్ర సృష్టించారు. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచిన మొదటి ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకున్నారు.
అవినీతికి పాల్పడుతున్నాడని బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిందని, అలాంటి బండికి ప్రజ లు ఓటుతో బుద్ధిచెప్పాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలా�
‘ఆంధ్రా నాయకులు ఢిల్లీ పార్టీలతో కుమ్మకై పచ్చగా ఉన్న తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారు. జాగ్రత్తగా ఉండాలి’ అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.
Minister Gangula | మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) కు భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు (telangana high court) కొట్టివేసింది.
Karimnagar | ఉత్తర తెలంగాణలో కరీంనగర్ ప్రధాన నియోజకవర్గం. ఉవ్వెత్తున ఎగసిపడిన మలిదశ ఉద్యమంతో నియోజకవర్గ ముఖచిత్రం మారింది. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న పట్టణం రెండు దఫాలుగా పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్కు రి�
‘తెలంగాణ సీఎం కేసీఆర్ భవిష్యత్తులో భారత ప్రధాని కావటం తథ్యం’ అని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ప్రదేశ్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో వెల్లడించారు. తెలంగాణలో పాలన అద్భుతంగా ఉన్నదని, ఈ రాష్ట్రం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలామంది పేద విద్యార్థులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీంతో వారు వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరగటం లేదు. వారిలో చాలామంది ఉదయం పూట ఇంట్లో తినడానికి ఏం లేక ఖాళీ కడుపుతో స్కూలుకు
కరీంనగర్లో సువిశాలమైన పార్కింగ్, అతి తక్కువ ధరలతో లెక్కకు మించిన వస్త్ర వెరైటీలు, అధునాతన హంగులతో రూపొందించిన ది చెన్నై షాపింగ్మాల్ను మంత్రి గంగుల కమలాకర్, సినీ నటి కృతిశెట్టి సోమవారం ప్రారంభించా�
Telangana | రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. డీలర్ల కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టన్నుకు రూ.700గా ఉన్న కమీ�
వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతున్నది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యం నెరవేరబోతున్నది. స్వరాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కాబోతున్నది.
ఉమ్మడి పాలనలో చెత్తాచెదారంతో నిండిపోయిన కరీం‘నగరం’, స్వరాష్ట్రంలో ఆరోగ్య నగరంగా భాసిల్లుతోందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మెరుగైన పారిశుధ్యమే ధ్యేయంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా తెచ�