కరీంనగరానికి పర్యాటక శోభ తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జి బుధవారం ప్రారంభం కానున్నది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 224 కోట్లు వెచ్చించి అత్యాధుని�
సికూన అయిన పదేండ్ల తెలంగాణ.. దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోటీపడుతున్నదని, అనేక రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వరి ధాన్యంలో పంజాబ్ రాష్ర్టాన్ని దాటేసిన తెలంగ
నదిని సాగరంగా మార్చి న ముఖ్యమంత్రి కేసీఆర్.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలసాగరాలను చూసి మ హాదానంద పడ్డారు. తన జలస్వప్నం సాకారమైనందుకు గోదారమ్మను చూసి పులకించిపోయారు. శుక్రవారం మంచిర్యాల పర్యాటనకు హెలిక�
కరీంనగరాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు తాము అహర్నిశలూ పనిచేస్తున్నామని, భావితరాలకు మంచి సిటీని తయారు చేసి అందిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించాయని, కానీ స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ తగిన ప్రా ధాన్యం ఇస్తున్నారని, పెద్దపీట వేస్తున్నారని మం త్రి గంగుల కమలాకర్ పేర్కొన్నా�
Minister Gangula | వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అకాల వర్షం కురిసిందని, ఎప్పుడు అకాల వర్షాలు పడ్డా 10 నుంచి 20 శాతం మాత్రమే పంట నష్టం జరిగేదని, ఇప్పుడు మాత్రం వందకు వంద శాతం పంటలు దెబ్బతిన్నాయని రాష్ట్ర బీసీ సంక్షే�
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫ్రెండ్ ఫస్ట్ ... నేషన్ లాస్ట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. తన దోస్తు కోసం ప్రజలు దాచుకున్న రెకల కష్టాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించా�
కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్లో చిరుతల రామాయణం ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకున్నది. ఆదివారం మధ్యాహ్నం ఒకేసారి పెద్దసంఖ్యలో నాయకులు, ప్రజలు వేదికపైకి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రసాద్' (పిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్) పథకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్�
దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ (BR Ambedkar) విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని హుస్సెన్సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ విగ్రహాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత�
Minister Errabelli Dayakar Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిల�