అర్హులందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే చాలామంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చామని అన్నారు.
రేషన్ డీలర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో జిల్లాలోని రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా వారు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేయాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే జైత్రయాత్ర మొదలు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఉద్బోధి�
B Vinode Kumar | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ కింద చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలితాలు నేడు ప్రజల కళ్లెదుటే సాక్షాత్కరిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద
ఉమ్మడి పాలనలో అంతరించిన కులవృత్తులు స్వరాష్ట్ర పాలనలో పునరుజ్జీవం పోసుకున్నాయని బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కూలీలను ఆయావృత్తుల యజమానులుగా మార్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు క
కరీంనగరానికి పర్యాటక శోభ తీసుకువచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేబుల్ బ్రిడ్జి బుధవారం ప్రారంభం కానున్నది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 224 కోట్లు వెచ్చించి అత్యాధుని�
సికూన అయిన పదేండ్ల తెలంగాణ.. దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోటీపడుతున్నదని, అనేక రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వరి ధాన్యంలో పంజాబ్ రాష్ర్టాన్ని దాటేసిన తెలంగ
నదిని సాగరంగా మార్చి న ముఖ్యమంత్రి కేసీఆర్.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలసాగరాలను చూసి మ హాదానంద పడ్డారు. తన జలస్వప్నం సాకారమైనందుకు గోదారమ్మను చూసి పులకించిపోయారు. శుక్రవారం మంచిర్యాల పర్యాటనకు హెలిక�
కరీంనగరాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు తాము అహర్నిశలూ పనిచేస్తున్నామని, భావితరాలకు మంచి సిటీని తయారు చేసి అందిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల
సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించాయని, కానీ స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ తగిన ప్రా ధాన్యం ఇస్తున్నారని, పెద్దపీట వేస్తున్నారని మం త్రి గంగుల కమలాకర్ పేర్కొన్నా�
Minister Gangula | వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అకాల వర్షం కురిసిందని, ఎప్పుడు అకాల వర్షాలు పడ్డా 10 నుంచి 20 శాతం మాత్రమే పంట నష్టం జరిగేదని, ఇప్పుడు మాత్రం వందకు వంద శాతం పంటలు దెబ్బతిన్నాయని రాష్ట్ర బీసీ సంక్షే�
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫ్రెండ్ ఫస్ట్ ... నేషన్ లాస్ట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. తన దోస్తు కోసం ప్రజలు దాచుకున్న రెకల కష్టాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించా�