కరీంనగర్ రూరల్ మండలం చెర్లభూత్కూర్లో చిరుతల రామాయణం ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకున్నది. ఆదివారం మధ్యాహ్నం ఒకేసారి పెద్దసంఖ్యలో నాయకులు, ప్రజలు వేదికపైకి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రసాద్' (పిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్) పథకంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్�
దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ (BR Ambedkar) విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని హుస్సెన్సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ విగ్రహాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత�
Minister Errabelli Dayakar Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిల�
రేషన్ దుకాణాల్లో ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం)ను తొలిదశలో ఏప్రిల్ నుంచి 11 జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. ఈ సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. గత సీజన్లో బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు కేంద్�
దేశంలోనే ఒక అద్భుతమైన గొప్ప పర్యాటక కేంద్రంగా మానేరు రివర్ ఫ్రంట్ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి కరీం�
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా, సంగీత సాహిత్యాలు ఇతివృత్తంగా ఆయన అందించిన సినిమాలు అత్యంత ఉత్తమమైనవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విశ్వనాథ్ గారి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి ప్ర
Kanti Velugu | రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్లోని అమీర్పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి హరీశ్ రావు కంటివెలుగు శిబిరాన్ని
మహా సాహితీ దిగ్గజం దివికేగింది. సంస్కృత భాష చిన్నబోయింది. అమర భాషా పాండిత్యం విశ్రమించింది. 86 ఏండ్ల ఆధ్యాత్మిక, ఆధునిక, అభ్యుదయ, మధుర మంజుల మనోహర కవిత్వం నిష్క్రమించింది.