రామగుండం నగర పాలక సంస్థ 36వ డివిజన్ గాంధీ నగర్ లో గురువారం కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరంకు స్పందన లభించింది. ఆ డివిజన్ లో ని సుమారు 120 మంది సింగరే�
Digital Arrest: ఓ సీనియర్ డాక్టర్ను డిజిటల్ అరెస్టు చేశారు మోసగాళ్లు. ఫోన్లు, వీడియో కాల్స్ చేస్తూ బెదిరించారు. ఆ డాక్టర్ నుంచి 19 కోట్లు దోచుకున్నారు. 35 వేర్వేరు అకౌంట్లకు ఆ డబ్బును బదిలీ చేయించుకున్నారు.
ఓ కారు (Car) అదుపుతప్పి కాలువ (Canal) లోకి దూసుకెళ్లింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు (Rescue operation) చేపట్టారు.
పేదలకు అందాల్సిన పీడీఎస్ బియాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో గుట్టుగా సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి అందిన కాడికి దోచుకుంటున్నారు.
తమ పిల్లలతో మాట్లాడనివ్వాలని తల్లిదండ్రులు శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్లోని మహాత్మా జ్యోతిబాఫూలే వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టారు. నిర్లక్ష్యపు సమాధానం చెప్పిన ప్రిన్సిప
గుజరాత్లో అధికార పార్టీ ఎమ్మెల్యేపై (BJP MLA) లైంగిక దాడి కేసు నమోదయింది. హైకోర్టు ఆదేశాలతో బీజేపీ ఎమ్మెల్యేపై, మాజీ మంత్రి గజేంద్ర సిన్హ్ పర్మార్పై పోలీసులు కేసు నమోదుచేశారు.
ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద్నగర్ బస్తీలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు పేదల ఇండ్లు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం ఉదయం ముషీరాబాద్ తహసీల్దార�
ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను త్వరగా పరిష్కరించడం కోసం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘మన ఊరికి-మన ఎమ్మెల్యే’ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని బుధవార�
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ట్రాఫిక్ సమస్యలు లేకుండా చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రధానంగా ఫుట్పాత్ల ఆ�