పరిహారం ఇవ్వనందుకు రైతుల ఆగ్రహం 34 ఏండ్లు వేచిచూసి.. చివరకు కఠిన నిర్ణయం మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోని వడోదరలో ఘటన గాంధీనగర్, ఆగస్టు 8: ‘కాలువ నిర్మాణానికి మీ వ్యవసాయ భూములను ఇవ్వండి’ అని ప్రభుత్వం అడగ్గా�
కొత్త జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్ 5జీ సేవల్ని ప్రారంభించేందుకు ప్రధాన టెలికం కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. కేవలం వాయిస్ కాల్స్ను మాత్రమే అందించే ఫస్ట్ జనరేషన్ మొబైల్ సర్వీసుల్ని ప్రారంభించనప
కేంద్రాన్ని ప్రశ్నించిన లోక్సభాపక్ష నేత నామా హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఖాదీ అభ్యున్నతికి కేంద్రం తీసుకొన్న చర్యలు ఏమిటని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ప్రశ్నించార
అహ్మదాబాద్ : గుజరాత్ రాజధాని గాంధీ నగర్ కేంద్రంగా కొనసాగుతోన్న ఇంటర్నేషనల్ చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ను జామ్నగర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అ�
గాంధీనగర్: పాటిదార్ ఉద్యమనేత హార్థిక్ పటేల్ ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో హార్�
చిక్కడపల్లి : జ్వర సర్వేతో మంచి ఫలితాలు వస్తున్నాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం గాంధీనగర్లో టీఆర్టీ క్వార్టర్స్లో నిర్వహించిన జ్వర సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభ�
చిక్కడపల్లి : మహాత్మా గాంధీని నేటితరం ఆదర్శంగా తీసుకుని, ఆయన అడుగు జాడల్లో నడవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు గడ్డమీది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కెనరా
చిక్కడపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లో చేరడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఆదివ