ముషీరాబాద్ : గాంధీనగర్ డివిజన్ సబర్మతీనగర్లో శ్రీ నల్లపోచమ్మ, ఎల్లమ దేవాలయ పునర్ నిర్మాణ పనులను సోమవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఆలయ నిర్వాహకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర�
కవాడిగూడ : తెలంగాణ రాష్ట్ర సాదన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహోద్యమ నేత సీఎం కేసీఆర్ అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాదించిన తెలంగాణ జాతి
న్యూఢిల్లీ : గత ఏడాదితో పోలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ నికర ఆస్తుల విలువ స్వల్పంగా పెరిగింది. ప్రధాని వెబ్సైట్లో తాజా గణాంకాల ప్రకారం గత ఏడాది రూ 2.85 కోట్లుగా ఉన్న ప్రధాని నికర సంపద రూ 22 లక్ష
చిక్కడపల్లి : గాంధీనగర్ డివిజన్లోని జవహర్నగర్ కమ్యూనిటీ హాల్ను అధికారులు ప్రజలకు ఇవ్వడం లేదని స్థానికు లు ఎమ్మెల్యే ముఠా గోపాల్కు ఫిర్యాదు చేశారు. హాల్ ను అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక బస
చిక్కడపల్లి: గాంధీనగర్లో వివిధ బస్తీ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.నిమజ్జన వేడుకలను వైభవంగా నిర్వహించారు. కళాకారుల ఆటాపాటాలు, యువతీ,యువకుల నృత్యాలతో ఊరేగింపు ఉ
అహ్మదాబాద్: గుజరాత్లోని రోడ్లపై నీటితో నిండిన గుంతల వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు. రూ.500కు అమ్ముడుపోతే ఇలాంటి రోడ్లే ఉంటాయని విమర్శించారు. ఈ మేరకు ఫ్లకార్డు�
బేగంపేట్ : మోండామార్కెట్, జెమ్స్స్ట్రీట్ సబ్స్టేషన్ పరిధిలలోని విద్యుత్ ఫీడర్లో తలెత్తిన సాంకేతిక లోపాలు, ట్రిమ్మింగ్లు కారణంగా (30)వ తేదీ సోమవారం వివిధ ప్రాంతాలలో విద్యుత్లో అంతరాయం ఉంటుందన�
చిక్కడపల్లి :అన్ని వర్గాల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. చిక్కడపల్లి గంగపుత్ర(బెస్త) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కట్టమైసమ్మ దేవాలయం వద్ద సంఘం ఆ�
రాత్రి కర్ఫ్యూ | కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్, కర్ఫ్యూల బాటపడుతున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలోని 20 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్ల