‘ఇది గాంధీభవన్ కాదు.. అసెంబ్లీ. గాంధీభవన్ మాదిరిగా అసెంబ్లీని నడుపుతామంటే కుదరదు. ఒకవేళ మీరు అలాగే నడపాలనుకుంటే మేము సభ నుంచి వెళ్లిపోతున్నాం’ అని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేస్
‘అధికారులపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి.. రాష్ట్రంలో ఎమ్మార్వో నుంచి ఐఏఎస్ దాకా సక్రమంగా పనిచేయడం లేదు.. అలసత్వం ప్రదర్శిస్తున్నారు.. వారి పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్న’ అంటూ టీపీసీసీ అధ్యక్షు�
Congress | కాంగ్రెస్ ‘పెద్ద’గా పేరువడిన ఒకరిని రాష్ట్ర ప్రభుత్వంలోకి కీలకపాత్రలో ప్రవేశపెట్టేందుకు పావులు కదులుతున్నాయా? ఆ ‘పెద్ద’కు చీఫ్ అడ్వైజర్ పదవి కట్టబెట్టి, క్యాబినెట్ హోదాలో సెక్రటేరియట్లో కూ�
కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్లో కూర్చొని మాజీ మంత్రి హరీశ్రావుపై ఆరోపణలు చేస్తే సహించేదిలేదని మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ హెచ్చరించారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా క�
శాసనమండలి ఎన్నికల్లో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోవడంపై ముస్లిం మైనార్టీలు భగ్గుమన్నారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని నెహ్రూపార్కు వద్ద సోమవారం నిరసన తెలిపారు. సీన
కాంగ్రెస్లో పదవుల పంపకాన్ని మూడు క్యాటగిరీలుగా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కీల నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ అధిష్ఠానం డిసెంబర్ నాటికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని పదవి నుంచి తప్పించడం ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు న�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గాంధీభవన్లో శుక్రవారం చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చే వారిని గౌరవించడం సబబే..కానీ పదవులివ్వొద్దంటూ ఆ
కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెడును మైక్లో చెప్తూ.. మంచిని మాత్రం చెవిలో చెప్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇది పార్టీకి, ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు.
ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ర్టానికి రానున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం గాంధీభవన్కు చేరుకోనున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని నమ్మి ఆ పార్టీకి ఓటేశానని, కానీ ఇప్పటి వరకు తనకు రుణమాఫీ కాలేదని ఓ రైతు శుక్రవారం గాంధీభవన్ మెట్ల మీద నిరసన తెలిపాడు.
Harish Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్త�