Feroz Khan | మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 21వ తేదీన గాంధీభవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడే సందర్భంగా ఫిరోజ్ ఖాన్ మహిళల్ని అవమానించేలా ప�
కాంగ్రెస్ నేతల మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. ఇందుకు గాంధీభవన్ వేదికైంది. గురువారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవ ర్గ సమీక్ష సమావేశం సందర్భంగా మలక్పేట్ కాంగ్రెస్ నేతల మధ్య మా టామాట పెరిగింది. ఎమ్మెల్య�
గొల్ల, కురుమల సామాజిక వర్గ శాసనసభ్యులకు క్యాబినెట్ పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది.
Yadav community | తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్ ముందు యాదవ సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరసన ప్రదర్శనకు దిగారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ
మంత్రివర్గ విస్తరణలో భాగంగా గిరిజన మహిళకు స్థానం కల్పించాలంటూ రాష్ట్ర గిరిజన విద్యార్థి సమితి, లంబాడ హక్కుల పోరాట సమితి గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ముట్టడికి వెళ్లకుండా స్థానిక గిరిజన న
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు పై సొంత పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, పార్టీ అధికారంలోకి వచ్చినా కార్యకర్తలు నిరాశగా ఉన్నారని మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏమా త్రం బాగోలేదని టీపీసీస�
కాంగ్రెస్లో ఢిల్లీ పెద్దలపై అడుగడుగున ధిక్కార స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్పై ముఖ్యనేత వర్గం నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప�
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా భూతాన్ని సృష్టించి, ఇండ్ల మీదకి పంపి పేదలకు నిలువనీడ లేకుండా చేస్తున్నదని కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్కు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి ఇటీవలి కాలంలో ఢిల్లీని వదిలి రాష్ట్రంలో ఎక్కువ సమయం గడపడం గాంధీభవన్లో చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ పదవిలో ఉన్న వంశీచంద్ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా పనిచే�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ప్రభుత్వం కొత్తగా నిర్మించే ఫోర్త్సిటీకి తరలించనున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయని, ఇదే జరుగుతుందేమోనని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రభుత్వ ఉద్దేశాన్ని బయటపెట్టారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఉదయం హైదరాబాద్ చేరుకోనున్న ఆమె విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు.
Vijayashanti | మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. ఏప్రిల్ మూడున కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని గాంధీభవన్ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడించాయి.
Murder | హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య వెలుగు చూసింది. గాంధీ భవన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ వెనుక ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.