బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారన్న ఊహాగానాలకు తెరపడింది. సోమవారం గద్వాలలో జరిగిన సీఎం కేసీఆర్ సభకు హాజరై.. తాను పార్టీ మారడం లేదని, అదంతా కట్టు కథ అని కొట్టిపారేశ�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతోపాటు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారం�
జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా గోనుపాడు వద్ద ఘోర ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం గోనుపాడు సమీపంలోని పార్చర్లమిట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో (Bolero) అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయా�
ఆర్టీఐ ఏజెంట్లుగా చలామణి అవుతూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన ముఠాను పోలీసు లు పట్టుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్
ఆయిల్పాం సాగు ఆదాయ వనరుగా మారింది. వంట నూనెల దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో తోటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2020
ఎన్నో ఏండ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీ పికబురు అందించింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బె డ్రూం ఇండ్లు అర్హులకు పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు ప్రణాళికలు రూపొందిస్త�
ప్రజలకు నాయకులు సేవ చేసి రుణం తీర్చుకోవాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రా వు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అధ్యక�
సీఎం కేసీఆర్ హయాంలో గణనీయమైన ప్రగతి సాధించామని బీఆర్ఎస్ జిల్లా ఇన్చా ర్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. పేద ల గుండె చప్పుడు, ధైర్యంలో నుంచి బీఆర్ఎస్ ఉద్భవించిందన్నారు.
పేదలకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో మాట్లాడ�
Heart Attack | గుండెపోటు మ రణాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పనిచేస్తూనే కుప్పకూలుతున్న ఘటనలు చూస్తున్నాం. నడుస్తూ, వ్యాయామం చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ, కూర్
నేరగాళ్లు కొత్తకొత్త తరహా మోసాల కు పాల్పడుతున్నారు. ఇటీవల స్మార్ట్ఫోన్లను ఆధారంగా చేసుకొ ని ఆర్థిక నేరాలతోపాటు అమ్మాయిలు, మహిళల న్యూడ్ఫొటో లు, వీడియోలను తీసి బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. ఒకవైపు ప్�
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు.