CM KCR | కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అనే నినాదంతో నేను ఆమరణ దీక్ష పడితే మీరంతా ఎక్కడివారు అక్కడ పులిబిడ్డల్లాగా కొట్లాడితే అప్పుడు దిగొచ్చి ప్రకనట చేశారు. మళ్లా వెనక్కి తీసుకున్నారు. మళ్
CM KCR | గద్వాలను గబ్బుపట్టించిన గబ్బునాయాళ్లు ఎవరు అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. గద్వాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
Revanth Reddy | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని గద్వాల్ కాంగ్రెస్ నేత కురువ విజయ్ కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరిం
కొత్త జిల్లాల ఏర్పాటు నవశకానికి నాంది పలికింది. జిల్లా ఏర్పాటై నేటికి ఏడేళ్లు పూర్తయ్యింది. ఐదో శక్తిపీఠంగా వెలుగొందుతున్న జోగులాంబ అమ్మవారి పేరిట జోగులాంబ గద్వాల ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వు
Congress | గద్వాలలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన జోగుళాంబ గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితకు చుక్కెదురవుతున్నది. సరితకు టికెట్ ఇవ్వొద్దంటూ నాల
కృష్ణా నది (Krishna river) పరీవాహంలో కురుస్తున్న వర్షాలతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 35 వేల క్యూసుక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 5
CM KCR | కృష్ణా-తుంగభద్ర నదుల మధ్యభాగం నడిగడ్డ శిగమూగింది. ధరణి జోలికి వస్తే రణమేనని తేల్చిచెప్పింది. సోమవారం గద్వాలలో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో జనప్రభంజనం కనిపించింది. బీఆర్ఎస్ అధినేత ప్రసం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారన్న ఊహాగానాలకు తెరపడింది. సోమవారం గద్వాలలో జరిగిన సీఎం కేసీఆర్ సభకు హాజరై.. తాను పార్టీ మారడం లేదని, అదంతా కట్టు కథ అని కొట్టిపారేశ�
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంతోపాటు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారం�
జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా గోనుపాడు వద్ద ఘోర ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం గోనుపాడు సమీపంలోని పార్చర్లమిట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో (Bolero) అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయా�
ఆర్టీఐ ఏజెంట్లుగా చలామణి అవుతూ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన ముఠాను పోలీసు లు పట్టుకున్న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్
ఆయిల్పాం సాగు ఆదాయ వనరుగా మారింది. వంట నూనెల దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో తోటల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. దీంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2020