Chevella | రంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల (Chevella) మండలం కందాడ స్టేజ్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఎదురుగా వస్తున్న వాహన�
బెట్టింగ్ బాబులకు ఐపీఎల్ సీజన్ కాసుల వర్షం కురిపిస్తున్నది. టాస్ మొదలు పరుగు, బంతి, వికెట్కో రేటు అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ బెట్టింగ్లో బుకీలదే కీలకపాత్ర. య�
Gadwal | రైల్వే పోలీసులు తమ నిజాయితీని చాటుకున్నారు. గద్వాల రైల్వే స్టేషన్లో బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును మరచిపోయిన ప్రయాణికులకు తిరిగి అందించారు.
హ్యాం డిల్ లాక్ లేని ద్విచక్ర వాహనాలను టా ర్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితుడి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రంజన్త్రన్ కుమార్
జోగులాంబ గద్వాల : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని హిమాలయ హోటల్లో జిల్లా షెడ్యూల్ కులాల సేవ సహకార అభివ
వనపర్తి: జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నార
గద్వాల: పేద ప్రజలకు అండగా ఎల్లప్పుడు గులాబీ జెండా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ భవనంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులతో సమావేశం ఏర్ప�
కేటీదొడ్డి: కొత్త మండలంగా ఏర్పడినప్పటి నుంచి కేటీదొడ్డి మండలంను అనేక రకాలుగా అభివృద్ధి చేస్తు వస్తున్నాం. ప్రభు త్వ కార్యాలయాలకు అద్దె భవనం నుంచి సొంత భవనాలు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృ�
ఇటిక్యాల: మండలంలోని బీచుపల్లి క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారి భక్తులు కందాల శ్రీనివాస్ ఆధ్వర్యం లో లక్ష దీపార్చన కార్యక్రమం నిర్వహించారు.అమ్మవారి మొక్కుబడిలో భాగంగా హైదరాబాద్కు చెందిన కం�
గద్వాల: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికుల కష్టాల తెలుసుకుని వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి చేనేత కార్మికులకు పెద్ద పీట వేశారని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలి
గద్వాల: మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. మంగళవారం మిలాద్ఉన్ నబీ జయంతి సందర్భంగా మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెండా ఊపి ర్
గద్వాల: కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం చేయూత నిస్తున్నదని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో కులాంతర వివాహాం చేసుకున్న నరేశ్, ఇం�
ఎవరు నిర్ణయించారో, ఎప్పుడు తీర్మానించారో . ‘ భిక్షాటన ’ .. వారి కులవృత్తిగా స్థిరపడింది. కొన్ని తరాలుగా ఇల్లిల్లూ తిరిగి అడుక్కోవడమే.. జీవనాధారమైంది. అయితే, మారుతున్న కాలంతోపాటు వారిలోనూ మార్పు వచ్చింది. ప