ఎన్నో ఏండ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తీ పికబురు అందించింది. నిర్మాణం పూర్తయిన డబుల్ బె డ్రూం ఇండ్లు అర్హులకు పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు ప్రణాళికలు రూపొందిస్త�
ప్రజలకు నాయకులు సేవ చేసి రుణం తీర్చుకోవాలని బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రా వు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ అధ్యక�
సీఎం కేసీఆర్ హయాంలో గణనీయమైన ప్రగతి సాధించామని బీఆర్ఎస్ జిల్లా ఇన్చా ర్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. పేద ల గుండె చప్పుడు, ధైర్యంలో నుంచి బీఆర్ఎస్ ఉద్భవించిందన్నారు.
పేదలకు బీఆర్ఎస్ జెండా అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు బీఆర్ఎస్ కుటుంబసభ్యులతో మాట్లాడ�
Heart Attack | గుండెపోటు మ రణాలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పనిచేస్తూనే కుప్పకూలుతున్న ఘటనలు చూస్తున్నాం. నడుస్తూ, వ్యాయామం చేస్తూ, డ్రైవింగ్ చేస్తూ, కూర్
నేరగాళ్లు కొత్తకొత్త తరహా మోసాల కు పాల్పడుతున్నారు. ఇటీవల స్మార్ట్ఫోన్లను ఆధారంగా చేసుకొ ని ఆర్థిక నేరాలతోపాటు అమ్మాయిలు, మహిళల న్యూడ్ఫొటో లు, వీడియోలను తీసి బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. ఒకవైపు ప్�
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరునికి ప్రత్యేకపూజలు చేశారు.
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం అరణ్య భవన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్సైట్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ�
తెలంగాణ సంస్థానాల వాస్తవ చరిత్ర, రెడ్ల వైభవం, చ రిత్రను నేటి భావితరాలకు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు చరిత్రకారుడు కె ప్టెన్ పాండురంగారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉమామహేశ్వర్రె
అంధత్వాన్ని నివారించడానికే తెలంగాణ ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్
ప్రజలకు పాలనను చేరు వ చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అన్ని శాఖల్లో అధికారులు, సిబ్బందిని నియమించారు. కానీ, ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు నీరుగారుస్తున్నారు.
అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వానకాలంలో ఎన్నడూ లేనంతగా వాన దంచి కొట్టింది. మంగళవారం ఉదయం 4.20 గంటల నుంచి 6.30 గంటల వరకు పైగా ఏకధాటిగా వాన కురవడంతో మండలంలో పలు గ్రామాల
వరుస దొంగతనాలు చేస్తున్న ముగ్గురు బాలలను పట్టుకున్నట్లు ఎస్పీ జె.రంజన్ రతన్కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. గద్వాల, ధరూర్, అయిజ, శాంతినగర్ ప్రాంతాల్లో నిలిపి ఉన్న బైక్లను
జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు రోజుల కిందట అతిసార ప్రబలి వాంతులు, విరేచనాలతో ముగ్గురు చనిపోయినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ నెల 6న వేదనగర్, మోహిన్మల్ల, గంటవీధి, రాఘవేంద్ర కాలనీ�