రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం అరణ్య భవన్ లో జోగులాంబ అమ్మవారి ఆలయ వెబ్సైట్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ�
తెలంగాణ సంస్థానాల వాస్తవ చరిత్ర, రెడ్ల వైభవం, చ రిత్రను నేటి భావితరాలకు అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు చరిత్రకారుడు కె ప్టెన్ పాండురంగారెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉమామహేశ్వర్రె
అంధత్వాన్ని నివారించడానికే తెలంగాణ ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్
ప్రజలకు పాలనను చేరు వ చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అన్ని శాఖల్లో అధికారులు, సిబ్బందిని నియమించారు. కానీ, ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు నీరుగారుస్తున్నారు.
అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వానకాలంలో ఎన్నడూ లేనంతగా వాన దంచి కొట్టింది. మంగళవారం ఉదయం 4.20 గంటల నుంచి 6.30 గంటల వరకు పైగా ఏకధాటిగా వాన కురవడంతో మండలంలో పలు గ్రామాల
వరుస దొంగతనాలు చేస్తున్న ముగ్గురు బాలలను పట్టుకున్నట్లు ఎస్పీ జె.రంజన్ రతన్కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. గద్వాల, ధరూర్, అయిజ, శాంతినగర్ ప్రాంతాల్లో నిలిపి ఉన్న బైక్లను
జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు రోజుల కిందట అతిసార ప్రబలి వాంతులు, విరేచనాలతో ముగ్గురు చనిపోయినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ నెల 6న వేదనగర్, మోహిన్మల్ల, గంటవీధి, రాఘవేంద్ర కాలనీ�
Chevella | రంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల (Chevella) మండలం కందాడ స్టేజ్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఎదురుగా వస్తున్న వాహన�
బెట్టింగ్ బాబులకు ఐపీఎల్ సీజన్ కాసుల వర్షం కురిపిస్తున్నది. టాస్ మొదలు పరుగు, బంతి, వికెట్కో రేటు అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ బెట్టింగ్లో బుకీలదే కీలకపాత్ర. య�
Gadwal | రైల్వే పోలీసులు తమ నిజాయితీని చాటుకున్నారు. గద్వాల రైల్వే స్టేషన్లో బంగారు ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును మరచిపోయిన ప్రయాణికులకు తిరిగి అందించారు.
హ్యాం డిల్ లాక్ లేని ద్విచక్ర వాహనాలను టా ర్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితుడి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రంజన్త్రన్ కుమార్
జోగులాంబ గద్వాల : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని హిమాలయ హోటల్లో జిల్లా షెడ్యూల్ కులాల సేవ సహకార అభివ
వనపర్తి: జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నార