‘ప్రధాని మోదీలైన్లోనే సీఎం రేవంత్రెడ్డి ఉన్నడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు.
మండలంలో తొలిసారిగా రైలు కూత వినబడనుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఏన్నో ఏండ్ల స్థానికుల ఎదురు చూపులకు త్వరలోనే తెర పడనున్నది. డోర్నకల్-గద్వాల నూతన రైలుమార్గం నిర్మాణానికి కేంద్రం గ్�
TSRTC | గద్వాల జిల్లాలో కండక్టర్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు వ్యక్తులకు స్థానిక కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 చొప్పున జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. బీ కృష
‘అందరికీ మాట్లాడటానికి మైక్ ఇస్తున్నారు.. నాకు ఎందుకు ఇవ్వ డం లేదు’ అని ప్రశ్నించిన దళితుడైన ఉమ్మడి మహబూబ్నగర్ జడ్పీ మాజీ చైర్మన్ బండారి భాస్కర్కు చుక్కెదురైంది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమ�
భూమి సమస్యను పరిష్కరించాలని ఐదుగురు బాధితులు తాసీల్దార్పై పెట్రోలు చల్లి.. తమపైనా పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం జరిగిన ఈ భయానక ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ తాసీల్దార్ కార్యాలయం
Gadwal | ఆర్టీసీ బస్సుల్లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సకాలంలో పాఠశాలలకు చేరుకునేందుకు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది విద్యార్థులైతే ట్రాక్టర్లో స్కూల్కు బయ
MLA Krishnamohan Reddy | తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్ల తొలి సీఎం కేసీఆర్ పాలలో రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే విధంగా కృషి చేశారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(MLA Krishnamoh
జిల్లా కేంద్రంలోని రాయిచూరు రోడ్డులోని హజ్రత్ సయ్య ద్ అబ్దుల్ ఖాదర్షా సాహెబ్ రహెమాతుల్లా అలై దర్గా 85 ఉర్సు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధోత్సవ వేడుకలు ముత్తవ�
ఓ మహిళ సెల్కు అసభ్య వీడియోలు పంపిన ఇద్దరు వ్యక్తులపై బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కేసు నమోదైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన అనిల్ అతడి స్నేహితుడు వద్ద ఉన�
ఆదిశిలా క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదిశిలా క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన అన్నదాన సత్రం, �
గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సరిత కంటే 1154 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.