MLA Krishnamohan Reddy | తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర ఏండ్ల తొలి సీఎం కేసీఆర్ పాలలో రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించే విధంగా కృషి చేశారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(MLA Krishnamoh
జిల్లా కేంద్రంలోని రాయిచూరు రోడ్డులోని హజ్రత్ సయ్య ద్ అబ్దుల్ ఖాదర్షా సాహెబ్ రహెమాతుల్లా అలై దర్గా 85 ఉర్సు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధోత్సవ వేడుకలు ముత్తవ�
ఓ మహిళ సెల్కు అసభ్య వీడియోలు పంపిన ఇద్దరు వ్యక్తులపై బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కేసు నమోదైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన అనిల్ అతడి స్నేహితుడు వద్ద ఉన�
ఆదిశిలా క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. ఆదిశిలా క్షేత్రంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన అన్నదాన సత్రం, �
గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సరిత కంటే 1154 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Gadwal, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Gadwal, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Gadwal,
CM KCR | తెలంగాణపై పెత్తనం.. పచ్చబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ కరగనాకేందుకే కాంగ్రెస్ ఆరాటమని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. గద్వాల ప్రజా ఆశీర్వాద సభలో బీజేపీ, కాంగ్రెస్పై ఆయన మండిపడ్డారు.
CM KCR | కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అనే నినాదంతో నేను ఆమరణ దీక్ష పడితే మీరంతా ఎక్కడివారు అక్కడ పులిబిడ్డల్లాగా కొట్లాడితే అప్పుడు దిగొచ్చి ప్రకనట చేశారు. మళ్లా వెనక్కి తీసుకున్నారు. మళ్
CM KCR | గద్వాలను గబ్బుపట్టించిన గబ్బునాయాళ్లు ఎవరు అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. గద్వాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
Revanth Reddy | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని గద్వాల్ కాంగ్రెస్ నేత కురువ విజయ్ కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరిం
కొత్త జిల్లాల ఏర్పాటు నవశకానికి నాంది పలికింది. జిల్లా ఏర్పాటై నేటికి ఏడేళ్లు పూర్తయ్యింది. ఐదో శక్తిపీఠంగా వెలుగొందుతున్న జోగులాంబ అమ్మవారి పేరిట జోగులాంబ గద్వాల ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వు
Congress | గద్వాలలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన జోగుళాంబ గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరితకు చుక్కెదురవుతున్నది. సరితకు టికెట్ ఇవ్వొద్దంటూ నాల