Manchu Lakshmi | సినీ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) జోగులాంబ గద్వాల జిల్లాలో(Gadwal) పర్యటిస్తున్నారు. గట్టు మండలం ఆలూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు జిల్లా కేంద్రానికి విచ్చేశారు.
ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి కిందికి ఒరిగిపోయి చెట్టును ఢీకొట్టిన ఘటన మంగళవారం ఉదయం పరుమాల స్టేజీ సమీపంలో చోటుచేసుకున్నది. ఈ ఘటనలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయట పడడంతో విద్యార
Gadwal | మనువాడిన భర్తనే ఓ భార్య మట్టుబెట్టింది. అయితే అతను విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య. అనుమానంతో కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా.. తానే చంపినట్లు ఒప్పు�
Gadwal | జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బుధవారం తెల్లవారుజామున నుంచి ఉండవెల్లి మండలంలోని మెన్నిపాడు వాగుకు వరద భారీగా రావడంతో రాకపోకలు న�
హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం (Rain) కురుస్తున్నది. జోగులాంబ గద్వాల, నాగర్కర్న్ల్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. జోగులాంబ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతు
KTR | రాష్ట్రంలో విద్యుత్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోజుల తరబడి కరెంట్ ఉండడం లేదు. తెలంగాణలో కరెంట్ కోతల్లేవని, అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందిస్తున్నామని ప్రభుత�
Vinod Kumar | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 27వ చైర్మన్గా తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చల్ల శ్రీనివాసులు శెట్టి నియామకం కావడం పట్ల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హర్ష
కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అధికార పార్టీ ఆపసోపాలు పడుతున్నది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలోపడ్డారు.
ఎగువన సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Projec) భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు �
గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి శనివారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ర�
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆయన పార్టీ మారుతున్నారని నెల రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకోగా.. కాంగ్రెస్ పార్టీ �
అధికార కాంగ్రెస్లోకి (Congress) వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గురువారం అర్ధరాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరార�
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఈనెల 6 లేదా.. 9వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారం సామాజిక మాధ్యమాలలో జోరందుకున్నది. ఎమ్మెల్యే పార్టీ మారొద్దని జడ్పీచైర్పర్సన్ సరిత వర్గం నుంచ�