Gadwal | రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో ప్రిన్సిపాళ్ల ప్రవర్తన మారడం లేదు. నిత్యం ఏదో ఒక చోట విద్యార్థులను మానసిక వేధింపులకు గురి చేస్తూ హింసకు పాల్పడుతున్నారు.
Chennai Train | గద్వాల రైల్వేస్టేషన్లో చెన్నై ఎగ్మోర్ రైలును అధికారులు నిలిపివేశారు. అకస్మాత్తుగా రైలు ఎక్స్ప్రెస్ బోగీలో నుంచి దట్టంగా పొగలు వ్యాపించాయి. దాంతో అధికారులు వెంటనే రైలును ఆపి.. ప్రయాణికులను ది�
ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు ఏకకాలంలో మూకుమ్ముడిగా దాడులు నిర్వహించారు. నిర్మ ల్ జిల్లా మార్కెట్ కమిటీ కార్యాలయం ఏవో శ్రీనివాస్ దడువాయి లైసెన్స్ కో సం రూ.7 వేలు లంచం
Love Marriage | ప్రేమ పెండ్లి కేసులో తమ కుటుంబసభ్యులను అమ్మాయి తరపు వారు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదంటూ ఓ యువకుడు పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగాడు.
‘విధి రాతకు ఎవరూ అడ్డుపడలేరు’ అన్న పెద్దల మాటకు జోగుళాంబ గద్వాల జిల్లాలో బుధవారం జరిగిన ఘటన సాక్ష్యంగా నిలిచింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి బుధవారం తెల్లవారుజామున భర్త చనిపోయిన మూడు గంటలకే మగబిడ్డకు జన్�
Manchu Lakshmi | సినీ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) జోగులాంబ గద్వాల జిల్లాలో(Gadwal) పర్యటిస్తున్నారు. గట్టు మండలం ఆలూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు జిల్లా కేంద్రానికి విచ్చేశారు.
ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి కిందికి ఒరిగిపోయి చెట్టును ఢీకొట్టిన ఘటన మంగళవారం ఉదయం పరుమాల స్టేజీ సమీపంలో చోటుచేసుకున్నది. ఈ ఘటనలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయట పడడంతో విద్యార
Gadwal | మనువాడిన భర్తనే ఓ భార్య మట్టుబెట్టింది. అయితే అతను విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య. అనుమానంతో కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా.. తానే చంపినట్లు ఒప్పు�
Gadwal | జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బుధవారం తెల్లవారుజామున నుంచి ఉండవెల్లి మండలంలోని మెన్నిపాడు వాగుకు వరద భారీగా రావడంతో రాకపోకలు న�
హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం (Rain) కురుస్తున్నది. జోగులాంబ గద్వాల, నాగర్కర్న్ల్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. జోగులాంబ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతు
KTR | రాష్ట్రంలో విద్యుత్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోజుల తరబడి కరెంట్ ఉండడం లేదు. తెలంగాణలో కరెంట్ కోతల్లేవని, అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందిస్తున్నామని ప్రభుత�
Vinod Kumar | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 27వ చైర్మన్గా తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చల్ల శ్రీనివాసులు శెట్టి నియామకం కావడం పట్ల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హర్ష