Niranjan Reddy | రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా ఈ ప్రభుత్వానికి సోయిలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) విమర్శించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ఎండిన పంట పొలాలను పరిశీల
Jogulamba Temple | దేశంలో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ మాత ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో, ప్రధాన అర్చకునిపై పలువురు ఫిర్యాదులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయా�
మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Travel Bus) దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్�
Gadwal | నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని గద్వాల డీఎస్పీ మొగులయ్య తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లతో నరేశ్ కుమార్ అనే వ్యక్తి 2017లో గద్వాల జిల్లా మల్దకల్ వ్యవసాయ శాఖలో ఉద�
గద్వాల జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీసు అధికారిపై ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తున్నది. ఆ అధికారి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని అవినీతి ఆరోపణలు రావడంతో పోలీస్ శా�
Gadwal | : జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలో నంబర్ ప్లేట్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి కొత్తగా నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసే ప్రక్రియను అధికారులు ఓ ప
Gadwal | ఎక్కడైన అధికారులు అక్రమ ఇసుక రవాణ చేస్తే వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తారు.. కానీ ఇసుక కొట్టకున్నా అధికారులు ట్రాక్టర్లు సీజ్ చేసి కేసులు నమోదు చేశారంటూ కేటిదొడ్డి మండలానికి చెందిన ఓ బాధితుడ�